Home » Samajwadi Party
అధికార బీజేపీ నుంచి వంద మంది ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకొస్తే సీఎం పదవి ఇస్తానని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఉత్తర ప్రదేశ్, మెయిన్పురి లోక్ సభ స్థానానికి జరగబోతున్న ఉప ఎన్నికలో అఖిలేష్ యాదవ్ సతీమణి, దివంగత ములాయం సింగ్ యాదవ్ కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా ఉన్న యులాయం సింగ్ యాదవ్ మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది.
తొలుత 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తన సీటును వదులుకొని అదే రాంపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. అప్పటికే ఆయన సీతాపూర్ జైలులో ఉన్
ఉత్తర ప్రదేశ్ లోని మెయిన్ పురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక రాజకీయ నాయకుడికి చెందిన కారును, లారీ 500మీటర్ల దూరం లాక్కెళ్ళింది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై బిహార్, ఝార్ఖండ్తో పాటు పలు రాష్ట్రాల్లో యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం విధితమే. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చి�
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రాధాన్యంగల నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కపిల్ సిబాల్ సమాజ్వాదీ పార్టీ తరపున రాజ్య సభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు.
UP Election Results : యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయం సాధించింది. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ ఎస్పీ గట్టిగానే పోటీనిచ్చింది.
UP Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదింట్లో నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.