Home » Samajwadi Party
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించారు.
యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం యోగి రాష్ట్రానికి మోడీ భారీ కానుకనే ప్రకటించారు. ఒకవైపు యోగిపై ప్రశంసలు కురిపిస్తూనే.. మరోవైపు విపక్షాలపై విరుచుకుపడ్డారు.
వారణాసికి చెందిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన 12 మంది సభ్యుల బృందం తూర్పు యూపీలోని మౌ జిల్లాలోని సహదత్పురా ప్రాంతంలోని రాజీవ్ రాయ్ నివాసం వద్ద తనీఖీలు చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్.
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను... సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) 400 స్థాసాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్,మాజీ సీఎం
అఫ్ఘానిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేస్తున్న తాలిబాన్లను భారత స్వాతంత్ర్య ఉద్యమకారులతో పోల్చిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీకుర్ రెహ్మన్ బుర్క్
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి.
ఉత్తర ప్రదేశ్ లో శనివారం జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలిచి సత్తా చాటింది. రాష్ట్రంలోని 75 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరగ్గా 67 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ