Home » Samajwadi Party
సమాజ్వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ గురువారం (జూలై 1) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురుగ్రామ్లోని మెదంత ఆస్పత్రిలో ఆయన చేరినట్టు సమాచారం.
ఉత్తరప్రదేశ్లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంటోంది.
Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్
ఉన్నావ్ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సమాజ్ వాది పార్టీ నేతలతో కలిసి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ లక్నోలోని అసెంబ్లీ గేటు ముందు ధర్నాకి దిగారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించార�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉండటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ వినూత్నంగా ఆలోచించార
సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ అఖిలేశ్ యాదవ్ తన సోషల్ మీడియాలో గమ్మత్తైన పోస్టు ట్వీట్ చేశారు. విమానంలో ప్రయాణిస్తూ.. తన లంచ్ యోగి ఆదిత్యనాథ్తో కలిసి తింటున్నట్లు పోస్టు చేశారు. నిజానికి ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి యోగి కాదు. యూపీ మాజీ సీ�
సినీ నటి జయప్రద పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ రాజకీయం రంజుగా సాగుతోంది. బీజేపీ అభ్యర్థి జయప్రదపై… SP అభ్యర్థి ఆజంఖాన్ అనుచిత వ్యాఖ్యలు మర్చిపోకముందే.. ఆయన తనయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. నోటిదురుసులో తాను తండ్రికి తక్కువకా�
సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యలపై రాంపూర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద తీవ్రంగా స్పందించారు.