Home » Samajwadi Party
భారత్ లోనే అత్యంత పొడగరిగా(ఎత్తు) గుర్తింపు పొందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ తాజాగా సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 8 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో భారత్ లోనే అత్యంత పొడగరిగా గిన్నిస్ బుక్
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం సాగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఎదురు చూస్తున్నామని, అంబేద్కర్ వాదీ జత కలవడంతో ఎస్పీ బలంగా ఉందన్నారు...రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య మరికొందరు అఖిలేష్ యాదవ్ సమక్షంలో...
బీజేపీ.. కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా దేశ ప్రజలకు చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రజలకు ఏం చెప్పాలో తెలియక మత అజెండాతో వెళ్తోందన్నారు.
దేశ రాజకీయాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
గౌరీ పాండే.. ఏడేళ్ల చిన్నారి.. ఆడుకునే వయస్సులెమ్మని లైట్ తీసుకోవద్దు. తండ్రి రాజకీయ భవిష్యత్ కోసం ఇప్పుడే నడుం బిగించింది.
ఉచిత విద్యుత్ ఇస్తామంటున్న పార్టీ
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే.... ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అనుచరుడు, గుజరాత్ లో ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్ జైన్.. ఇల్లు కార్యాలయాల్లో ఐటీ, జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కి ఫోన్ చేశారు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురు టీనా యాదవ్ బుధవారం కరోనా