Home » same family
వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా, మంగళవారం రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు.
కోడలు మాధురితోపాటు నిందితులు ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే ఒక్క కుటుంబం కోసం ఎన్నికల సంఘం అతి చిన్న పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. మరి ఆ కుటుంబంలో ఓటర్లు ఎంతమందో తెలుసా..
కరీంనగర్ జిల్లా గంగాధరలో మిస్టరీ డెత్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుచిక్కని వ్యాధితో నెల రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు ఒకే విధంగా నలుగురు చనిపోవడం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే�
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్లో దారుణం జరిగింది. ముగ్గురు మహిళలపై నకిలీ బాబా అఘాయిత్యం చేశాడు. తనకు తాను స్వామీజీగా చెప్పుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
నిజామాబాద్లో దారుణ జరిగింది. స్థానిక కపిల హోటల్ లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా గుర్తించారు. మృతులంతా గత రెండు వారాలుగా హోటల్లోనే ఉంటున్నారు. అయితే తల్ల
జైపూర్ జిల్లాలోని చాపియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులను వివాహం చేసుకున్న ఆ మహిళలు.. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండా పోయారు. తాజాగా వారి మృతదేహాలు ఓ బావిలో లభ్యమయ్యాయి.