-
Home » Sammakka Saralamma
Sammakka Saralamma
మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం కావాలా? ఇలా సింపుల్గా బుక్ చేసుకోండి..
January 20, 2026 / 07:37 AM ISTtgsrtclogistics.co.in వెబ్సైట్లో సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు.
మేడారం మాస్టర్ ప్లాన్.. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. ఫొటోలు చూడండి..
January 19, 2026 / 03:23 PM ISTమేడారం ఆలయ మాస్టర్ప్లాన్కు సంబంధించిన ఫొటోలను చూడండి..
మేడారం వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న రేవంత్ రెడ్డి.. ఫొటోలు చూశారా?
January 19, 2026 / 01:10 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం మేడారంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. తన మనవడితో కలిసి రేవంత్ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.
కుంభమేళా స్థాయిలో మేడారం జాతర, జంపన్న వాగులో నిరంతరం నీరు- సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
January 18, 2026 / 10:26 PM ISTఇది నాకు దక్కిన అరుదైన అవకాశం అని అన్నారు. మేడారం అభివృద్ధి చేసి మొక్కు తీర్చుకున్నా.
Medaram Jatara: మేడారం జాతరకు రావాలని రేవంత్ రెడ్డికి మంత్రుల ఆహ్వానం.. "మహా జాతర" పోస్టర్ ఆవిష్కరణ
January 5, 2026 / 09:49 PM ISTMinister Seethakka: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు నేను ఫిర్యాదు చేయలేదు.. ఏం జరిగిందంటే..? సీతక్క
October 12, 2025 / 04:53 PM IST"వీలైనంత త్వరగా వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చూడాలని పీసీసీ చీఫ్ను కోరాను" అని అన్నారు.
Medaram Jathara: నేటి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు
February 23, 2022 / 07:50 AM ISTదాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు.
Medaram Jatara: “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఆదర్శం మేడారం జాతర: గవర్నర్ తమిళిసై
February 19, 2022 / 06:16 PM ISTవన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు
Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం
February 17, 2022 / 02:24 PM ISTదక్షిణాది కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతర. వన జాతరలో మహాద్భుతం.
మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాం
February 8, 2020 / 07:48 AM ISTతెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర వైభవంగా జరుగుతోంది. గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర…