Sammakka Saralamma

    Medaram Jathara: నేటి నుంచి మేడారం జాతర హుండీ లెక్కింపు

    February 23, 2022 / 07:50 AM IST

    దాదాపు పది రోజుల పాటు జరగనున్న హుండీ లెక్కింపులలో.. ఏ రోజు ఆదాయాన్ని ఆ రోజే బ్యాంకులో జమచేయనున్నారు అధికారులు.

    Medaram Jatara: “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్పూర్తికి ఆదర్శం మేడారం జాతర: గవర్నర్ తమిళిసై

    February 19, 2022 / 06:16 PM IST

    వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందని" అన్నారు

    Medaram Jatara 2022 : మేడారం జాతరలో 20 ఏళ్ల తర్వాత అద్భుత ఘట్టం

    February 17, 2022 / 02:24 PM IST

    దక్షిణాది కుంభమేళా.. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం మహాజాతర. వన జాతరలో మహాద్భుతం.

    మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తాం

    February 8, 2020 / 07:48 AM IST

    తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క  సారక్క జాతర వైభవంగా జరుగుతోంది.  గద్దెలపై కొలువు దీరిన వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాక  దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్�

    మేడారం గద్దె పైకి చేరిన సమ్మక్క తల్లి 

    February 6, 2020 / 03:57 PM IST

    మేడారం జాతరలో కీలకఘట్టం  గురువారం రాత్రి ఆవిష్కృతమైంది. గద్దెపైకి సమ్మక్క తల్లి చేరుకుంది.  ఫిబ్రవరి6, గురువారం సాయంత్రం చిలుకలగుట్ట నుంచి భక్తుల కోలాహలం, భారీ బందోబస్తు,  ప్రభుత్వ లాంఛనాల మధ్య సమ్మక్క బయలుదేరింది. చిలుకల గుట్ట ది�

    మేడారం జాతరకు ప్రత్యేక టూరిజం ప్యాకేజీ

    January 25, 2020 / 04:59 AM IST

    మేడారానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  చెప్పారు. ఆయన శుక్రవారం  మేడారం జాతర అభివృద్ధి పనులను పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీ చైర్మన్�

    సమ్మక్క-సారలమ్మ జాతర : మేడారానికి 4 వేల బస్సులు 

    December 7, 2019 / 07:16 AM IST

    దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రభుత్వం 4వేల  బస్సులను నడపనుంది. 2020 ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న మేడారం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జ�

    మరో రెండు : తెలంగాణలో మొత్తం జిల్లాలు 33

    January 3, 2019 / 01:00 AM IST

    హైదరాబాద్ : తెలంగాణలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అందులో ఒకటి సమ్మక్క – సారలమ్మ ములుగు జిల్లాకాగా.. మరొకటి నారాయణపేట జిల్లా.  మహబూబ్‌నగర్‌ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, జయశంకర్‌ భూపాలపల్లి జ�

10TV Telugu News