-
Home » sangareddy district
sangareddy district
సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఏఎస్ఐపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. చికిత్స పొందుతూ..
April 14, 2026 / 02:31 PM ISTRoad Accident : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ను పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని హోంగార్డు రామారావు డ్రైవ్ చేస్తున్నాడు. అతను పరారీలో ఉన్నాడు.
ఫస్ట్ మున్సిపాలిటీ గెలిచిన బీఆర్ఎస్.. 14 వార్డుల్లో విజయం
February 13, 2026 / 10:24 AM ISTMunicipal Elections Results : తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. గడ్డపోతారం మున్సిపాలీటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది.
ఖాళీ ఫ్లాట్ లో కలుసుకున్న ప్రేమికులు.. సడన్ గా యువతి తండ్రి రాక.. తప్పించుకునే ప్రయత్నంలో..
December 20, 2025 / 08:22 AM ISTHyderabad : ఖాళీ ప్లాట్లో యువతి ప్రియుడితో ఏకాంతంగా ఉంది. ఆ సమయంలో ఆమె తండ్రి ప్లాట్ వద్దకు రావడంతో.. తండ్రికి కనిపించకుండా తప్పింకునే
రియాక్టర్ పేలుడు ఘటన.. సిగాచీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? దాన్ని ఎందుకు స్థాపించారు? ఫుల్ డీటెయిల్స్
July 2, 2025 / 10:51 AM ISTఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు.
పాశమైలారం ఘటనలో 37కు చేరిన మృతులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు.. ఘటనాస్థలికి సీఎం రేవంత్ రెడ్డి..
July 1, 2025 / 08:43 AM ISTపాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషద పరిశ్రమలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
పటాన్చెరులోని పారిశ్రామికవాడలో భారీ పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి.. మరికొందరికి తీవ్ర గాయాలు..
June 30, 2025 / 11:42 AM ISTసంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పాశమైలానం పారిశ్రామికవాడలో..
మోదీ మన్కీ బాత్లో సంగారెడ్డి మహిళల గురించి ప్రస్తావన.. వాళ్లు ‘స్కై వారియర్స్’ అంటూ ప్రశంస..
May 25, 2025 / 03:46 PM ISTతెలంగాణలోని సంగారెడ్డి మహిళల గురించి ప్రధాని మోదీ మన్కీ బాత్లో ప్రస్తావించారు.
అందుకే కేంద్ర సర్కారుతో కలిసి పనిచేస్తా... మోదీని ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం: రేవంత్ రెడ్డి
May 23, 2025 / 04:36 PM ISTపస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నా పెళ్లాన్ని చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో వ్యక్తి హల్చల్.. అసలు విషయం తెలిసి కంగుతిన్న ఖాకీలు..
March 6, 2025 / 11:17 AM ISTసంగారెడ్డి జిల్లా కల్హేర్ పోలీసు స్టేషన్ లో వింత ఘటన జరిగింది. నిజాంపేట మండల పరిధిలోని కల్వోనికుంట తండాకు చెందిన...
మరోసారి అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేసిన హైడ్రా.. ఎన్ని ఎకరాల భూమి స్వాధీనం చేసుకుందంటే..
September 22, 2024 / 10:54 PM ISTఎన్ని చోట్ల అక్రమ కట్టడాలు నేలమట్టం చేశారు, ఎన్ని ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ వివరాలన్నీ తెలియజేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.