Home » Sankranti Festival Rush
బస్సుల గురించి సమాచారం తెలుసుకోవడంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో వేర్వేరు ప్రాంతాల నుంచి ఏపీలోని సొంతూళ్లకు వచ్చేందుకు ప్రజలు పయనం అయ్యారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ పెరిగింది.
హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలు, ఏపీకి వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి.
రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ప్రయాణీకులకోసం 4,233 స్పెషల్ బస్సు సర్వీసులు నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించార�
హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వేలాది మంది పల్లె బాట పట్టడంతో ఆయా ఏపీ, తెలంగాణలోని గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు...