Home » sankranti festival
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-కాకినాడ మధ్య జనసాధారణ్ రైళ్లను నడపనుంది.
సంక్రాంతి పండగ సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి.
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా ఉన్నామంటూ ప్రైవేటు ట్రావ�
సంక్రాంతి అంటే సంబరాల పండుగ. ముచ్చటగా మూడు రోజుల పాటు సెలబ్రేట్ చేసుకుంటారు. ఊరూవాడ పండుగ శోభ కనిపిస్తుంది. కుటంబసభ్యులు అంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి వచ్చిందంటే పందెపు రాయుళ్లకు కూడా పండగే. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేల జోరు మొదలవ
సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగవల్లులు, కొత్త అల్లుళ్లు, పిండివంటలు, కొత్త దుస్తులు.. ఇవే కాదు.. సంక్రాంతి సంబంరం అంటే నేనే అంటోంది కోడి పుంజు. కొక్కొరొకో అని కూయడమే కాదు తొడగొట్టి కోట్లు కురపిస్తానంటూ పందెం బరిలోకి దిగింది. బెట్టింగా బంగార్రాజ�
సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంబరం. కొత్త దుస్తులు, పిండివంటకాలే కాదు మరో ప్రధానమైన సంబరం కూడా ఉంది. అదే కోడి పందేలు. సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పుంజుల సమరం ఖాయం. కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల కోట్ల రూప
తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి నెలకొంది. ప్రజలంతా ఆనందంగా పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. చిన్న, పెద్ద భోగిమంటల చుట్టూరా చేరి ఆడి పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి ముందురోజు వచ్చే భోగిని ఘనంగా �
తెలుగు ప్రజలకు అతిపెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే ఈ పండగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు.. ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సం