Home » sankranti festival
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 10లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలివచ్చారని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభయ్యాయి. సోమవారం భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు.
CM Chandrababu Naidu: సంక్రాంతి పండుగవేళ వివిధ వర్గాల వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి చెల్లించాల్సిన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం..
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణీకులకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు భారీగా ఛార్జీలు పెంచేసి దోపిడీ చేస్తున్నాయి.
సంక్రాంతి ప్రాముఖ్యత ఏంటో.. పండుగ రోజున ఏమేం చేస్తారో తెలుసుకుందామా?
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది.
సంక్రాంతి ముగ్గులు
సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లేవారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు టీఎస్ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చి�
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిలు పాల్గొన్నారు.
హైదరాబాద్ లో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు పల్లెబాటు పడుతున్నారు.