Home » Sankranti
పతంగులు ఎగురవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోవచ్చు. ఆనందం నిండాల్సిన చోట విషాదం అలుముకోవచ్చు.
ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది.
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.
గత రెండేళ్లలో టీఎస్ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రయాణికులే కేంద్రంగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని చెప్పారు. త్వరలోనే మరో 1000 బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ కల్లా ప్రజలకు కొత్త �
అమలాపురం 125, కాకినాడ 117, కందుకూరు 83, నర్సాపురం 14, పోలవరం 51, రాజమండ్రి 40, రాజోలు 20, ఉదయగిరి 18, విశాఖపట్నం 65, నెల్లూరు 20, ఒంగోలు 13, గుంటూరు 12, విజయవాడ 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ
సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతా�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆదిపురుష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆదిపురుష�
ఏపీలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవుల పొడిగింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి..
గాలిపటాలను ఎగరేసేందుకు వాడే చైనా మాంజా ప్రాణాలు తీస్తోంది. చైనా మాంజా.. మనుషుల పాలిట యమపాశంగా మారింది. మాంజా కారణంగా అనేకమంది ప్రాణాలు పోతున్నాయి.
సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా ఎగరేసిన గాలిపటం మాంజా.. ఓ వ్యక్తి ప్రాణం తీసింది.