Home » Sankranti
సంక్రాంతి పండుగ వచ్చేసింది. సికింద్రాబాద్ సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లలో రద్దీని నివారించడానికి ప్లాట్ఫారం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 20కి పెంచాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సంక్రాంతి పండుగక�
సంక్రాంతి..పండుగ వచ్చేస్తోంది. బ్యాగులతో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు. ఏపీ రాష్ట్రంలో ఈ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోళ్ల పందాలు, ముగ్గుల పోటీలు, పిండివంటకాలు, రైతుల ఆనందం మధ్య సంబరాలు జరుగ�
సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్స్ పై సందేహాలకు తెరపడింది. విడుదల తేదీలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ''సరిలేరు నీకెవ్వరు'', ''అల.. వైకుంఠపురములో'' సినిమాల విడుదల
సంక్రాంతి పండుగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2,350 ప్రత్యేక బస్సులు నడపనుంది.
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని తెలిపారు.
సంక్రాంతి వస్తుందంటే.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో హడావుడి విపరీతంగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో కోడిపందేల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగ�
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్పై కాంగ్రెస్ స్పందించింది. ఇంత తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ లీడర్స్. 2019, డిసెంబర్ 24వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కాంగ్రెస్ �
సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత కేబినెట్లో జేడీయూ, అన్నాడీఎంకేలకు ప్రాతినిధ్యం లేదు. మంత్రివర్గంలో ఉన్న శివసేన ఎన్డీయే నుంచి వైదొలగింది. దీంతో మంత్రివర్గంలో మిత్రపక్షాలక�
విజయవాడ: సంక్రాంతి సందర్భంగా ఏపీలో పెద్దఎత్తున కోళ్ల పందేలు జరిగిన సంగతి తెలిసిందే. కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలలో కోడి పందేలతో పాటు వివిధ జూదక్రీడలు
విజయవాడ : రాష్ట్రంలో సంక్రాంతి మూడోరోజు కనుమ పండుగ ఘనంగా జరిగింది. పలు చోట్ల ఎడ్ల పందాలు పెద్ద ఎత్తున జరిగాయి. అలాగే.. జనవరి 16వ తేదీ కూడా కోడి పందాలను యధేచ్ఛగా నిర్వహించారు. చివరి రోజు కావడంతో వీటిని చూడ్డానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్�