-
Home » Sattenapalle
Sattenapalle
బీ కేర్ ఫుల్.. అక్కడ.. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఇదో ఘరానా మోసం..
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, గెలుపు ఖాయమైపోయింది- 10టీవీ ఓపెన్ డిబేట్లో మంత్రి అంబటి రాంబాబు
ఏపీ ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? సీఎం జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు?
గొంతు పిసికి చంపాలని చూస్తారా? వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా?
Kanna Lakshminarayana : సహకార రంగంలో రూ.5 వేల కోట్ల అవినీతి, రైతుల పేర్లతో రుణాలు తీసుకుని వైసీపీ నేతలు దోచేస్తున్నారు : కన్నా
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
Narasaraopet Lok Sabha constituency : పౌరుషాల పురిటిగడ్డ పల్నాడులో వేడెక్కుతున్న రాజకీయం.. అభ్యర్ధులను మార్చేపనిలో అధికార వైసీపీ, వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న టిడీపీ
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
కోడెల ఫ్యామిలీకి చంద్రబాబు రాంరాం.. ఇంఛార్జ్ పదవి కోసం శివరాం పాట్లు!
గుంటూరు జిల్లా టీడీపీ నేతలంతా ఆప్యాయంగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒక డాక్టర్గా ఉంటూ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుం�
36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం: టూరిజం స్పాట్ గా ఎన్టీఆర్ పార్క్
ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.