Home » Sattenapalle
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఏపీ ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? సీఎం జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు?
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా?
రైతులకు తెలియకుండా వారి పేర్ల మీద వైసీపీ నేతలు డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలతో అప్పులు తీసుకుంటూ భారీ ఎత్తున రుణాలు తీసుకుంటున్నారు. సహకార రంగంలో దాదాపు రూ.5వేల కోట్ల అవినీతి జరిగింది. ఈ దోపిడీపై సీబీఐ విచారణ చేయాలి. తమ భూములు సురక్షితంగా ఉన్�
పల్నాడు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ టిడిపి ల మద్య హోరాహోరి పోటి వుండేది. ఈ ఎంపి స్ధానాన్ని కాంగ్రెస్ ఎక్కువసార్లు కైవసం చేసుకుంది. 2009 , 2014 లలో టిడిపి అభ్యర్ధులు గెలుపొందారు...మోదుగుల, రాయపాటి గెలుపొందారు... .2019 ఎన్నికలలో వైసిసి యంపి గా లావు శ్రీక్�
గుంటూరు జిల్లా టీడీపీ నేతలంతా ఆప్యాయంగా పల్నాటి పులి అని పిలుచుకునే కోడెల శివప్రసాద్ ఫ్యామిలీ ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. ఒక డాక్టర్గా ఉంటూ చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయి, మంత్రిగా పని చేసిన చరిత్ర ఆయనది. వరుసగా ఐదుసార్లు నరసరావుపేట నుం�
ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం ఆవిష్కరించారు.