Saturday

    దేశంపై విరుచుకుపడుతున్న కరోనా.. ఒక్క రోజే రికార్డు స్థాయికి

    April 11, 2020 / 01:40 PM IST

    ప్రపంచంలోని ప్రధాన నగరాలన్నింటినీ మూయించింది. ప్రభుత్వాలు తల పట్టుకునేలా చేస్తుంది. భారతదేశం మార్చి 25నుంచి లాక్ డౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. అయినా శనివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం, భారీగా మృత్యువాత పడటంతో ఎన్నడ�

    గమనిక : గురువారం సెలవు, శనివారం పనిదినం

    September 12, 2019 / 02:23 AM IST

    గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ

    దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

    August 30, 2019 / 02:11 PM IST

    బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్య

    ఈసీపై బాబు పోరు : ఢిల్లీ వేదికగా ఉద్యమం

    April 13, 2019 / 01:17 AM IST

    AP రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో TDP అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు EVMలు, VVPATల వ్యవహారంపై ఢిల్లీలో ఉద్యమించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఎ�

    JNVST 2019 Exam date : ఉగాది రోజున నవోదయ ఎంట్రెన్స్

    March 24, 2019 / 03:15 PM IST

    నవోదయ విద్యాలయాలు..నాణ్యమైన విద్య..సంస్కృతి ఉండడం..సంప్రదాయలను పెంపొందించడం..ఇలా ఎన్నో..ఉంటాయి..అందుకే ఈ విద్యాలయాల్లో ప్రవేశం అంటే డిమాండ్ బాగానే ఉంటుంది. ఒక్కో నవోదయ పాఠశాలలో 80 సీట్లుంటాయి. అందులో 75 శాతం సీట్లు అంటే 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద

    నాంపల్లి ఎగ్జిబిషన్ : నుమాయిష్ తిరిగి ప్రారంభం

    February 2, 2019 / 03:06 AM IST

    హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ �

    రిపబ్లిక్ డే గిఫ్ట్ : నేపాల్‌కు బస్సులు..అంబులెన్స్‌లు

    January 26, 2019 / 12:16 PM IST

    ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్‌కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్‌లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘన

10TV Telugu News