Home » save
భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపా
కుక్కను ప్రాణప్రదంగా పెంచుకున్నాడు ఓ ఆర్మీ ఆఫీసర్. ఎంతో అప్యాయంగా చూసుకున్నాడు. దానికి ఏదైనా కష్టం వస్తే..తనకు కష్టం వచ్చేలా ఫీలయ్యేవాడు. ఆ ఇంట్లోకి అపరిచిత వ్యక్తులను రానిచ్చేది కాదు. అంతగా అపురూపంగా ప్రేమించుకున్న కుక్క ప్రమాదంలో ఉంటే..ఆ �
కృష్ణానదిలో దూకి నవవధువు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే ఆమె భర్తకు కూడా నదిలోకి దూకేశాడు.
జపాన్ దగ్గరలోని యోకోహోమా పోర్టు దగ్గర ఫిబ్రవరి-3,2020నుంచి నిలిచి ఉన్న డైమండ్ ప్రిన్సెస్ లో నౌకలో 160మంది భారతీయులు ఉన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఆ నౌకలో ఉన్నందున ఆ నౌకను క్వారెంటైన్ చేశారు. అయితే దాంట్లో ఉన్న అయి�
వూహాన్, హుబాయ్ రాష్ట్రానికి రాజధాని. కరొనా వైరస్ టెస్ట్ ల కోసం హాస్పిటల్స్ దగ్గర క్యూలో కనిపిస్తున్నారు. కొందరికి జ్వరం వచ్చింది. నిల్చోలేకపోతున్నారు. తమ ఆత్మీయులు కరోనా వల్ల చనిపోతే…వాళ్లను చూసేందుకు కూడా చైనా ఒప్పుకోవడంలేదు. డాక్టర్లు �
అయిదారేళ్ల క్రితం పతనం అంచుల్లోకి వెళ్తున్న భారత ఆర్థికవ్యవస్థను తమ ప్రభుత్వం కాపాడిందని ప్రధాని మోడీ అన్నారు. ఎకానమీని తమ ప్రభుత్వం స్థిరీకరించడమే కాక, దానికి క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాలు కూడా చేసిందని మోడీ అన్నారు. పరిశ్రమల యొక్క దశాబ్�
బావిలో పామును కాపాడబోయిన సహాయకుడు చిక్కుల్లో పడిన ఘటన కేరళలోని త్రిస్సూర్లో చోటు చేసుకుంది.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. సొంత పార్టీ నేతలు కూడా ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మెజార్టీ లేకపోయిన�