Home » SBI
ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ క్రిమినల్స్ అడ్డంగా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్ముని మనకు తెలియకుండానే ఖాళీ
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ కంటూ ఓ ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు. సొంతిల్లు ఉంటే అద్దెలు కట్టే బాధ తప్పుతుంది. ప్రతి ఒక్కరి ప్రాధమిక అవసరం ఇల్లు. ఏది ఉన్నా లేకపోయినా ఉండడానికి ఓ ఇల్లు ఉంటే చాలంటారు. అందుకే అప్పో సప్పో చేసి ఇల్లు కొనాల
ఇక విద్యార్హత విషయానికి వస్తే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, ఎంబీఏ ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఉద్యోగికి లోన్ ఇస్తామని చెప్పిన ఎస్బీఐ బ్యాంకు.. డాక్యుమెంట్లన్నీ రెడీ చేశాక ఎలిజబుల్ కాదని చెప్పేసింది. అక్కడితే వదిలేయకుండా వినియోగదారుల ఫోరంకు వెళ్లడంతో అతనికి రూ.50వేల పరిహారం చెల్లించాలంటూ ఆదేశాలు వచ్చాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రైతులకు శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త సర్వీస్ అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం
మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? యోనో మొబైల్ యాప్ వాడుతున్నారా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెక్యురిటీ గురించి అనుమానపడుతున్నారా? ఇకపై అటువంటి అనుమానాలు అక్కర్లేదు.
SBI Alert : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది. ”జూలై 16 �
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ ప్రిలిమ్స్ 2021 పరీక్ష శనివారం నుంచి జరగనుంది. కరోనా కారణంగా షిల్లాంగ్, అగర్తలా, ఔరంగాబాద్, నాసిక్లలో జరగాల్సిన ఈ పరీక్ష వాయిదాపడగా మిగతా కేంద్రాలలో కొనసాగనుంది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ కస్టమర్లను సైబర్ సెక్యూరిటీ నిపుణులు అలర్ట్ చేశారు. OTP స్కామ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) బాదుడుకి సిద్ధమైంది. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది.