Home » SBI
పర్మినెంట్ నెంబర్ (పాన్)ను ఈ నెలాఖరులోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఆధార్తో అనుసంధానం చేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారనున్నాయి. జూన్ 30 తర్వాత లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు.
కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లను మరోసారి అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ తో వెంటనే లింక్ చేసుకోవాలంది. ఇందుకోసం జూన్ 30 వరకు గడువు ఇచ్చింది. లింక్ చేయని వారు ఈ నెలాఖరులోగా తప్పకుండా
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కొన్ని అకౌంట్లకు జులై నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనుంది. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నవారికి కొత్త సర్వీసు ఛార్జీలు వర్తించనున్నాయి.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు కరోనా బ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉంటుందా? అయితే మీకో హెచ్చరిక. వెంటనే అలర్ట్ అవ్వండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవ్వొచ్చు. మ్యాటర్ ఏంటంటే..
అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ... జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నాలుగుకి మించి లావాదేవీలు చేస్తే విధించిన ఛార్జీలపై క్లారిటీ ఇచ్చింది. నాలుగు లావాదేవీలు మించి చేసిన డిజిటల్ లావాదేవీలపై వసూలు చేసిన ఛార్జీలను రిఫండ్ చేశామని వెల్లడ
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిగ్రీ పాస్ అయిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ పాస్ అయ్యి గ్రామీణ భారతంపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ఫెలోషిప్ అవకాశాన్ని ఇస్తోంది ఎస్బీఐ. ప్రతీ ఏటా 'ఎస్�
జీరో బ్యాలెన్స్ కింద ఎస్ బీఐ తన కస్టమర్ల నుంచి రూ. 300 కోట్లను వసూలు చేసింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్స్ పై భారీగా వడ్డింపులు చేస్తోంది.
ఏటీఎం నుంచి మనీ విత్ డ్రా చేయాలంటే డెబిట్ కార్డు కావాల్సిందే. ఈ విషయం అందరికి తెలిసిందే. పొరపాటున డెబిట్ కార్డు మర్చిపోయామో.. ఇక అంతే.. ఏటీఎం నుంచి డబ్బు తీసుకోవడం కుదరదు. చాలామందికి ఇదో పెద్ద సమస్యగా మారింది. కార్డుని తమ వెంట కచ్చితంగా క్యారీ �