Home » SBI
SBI to implement new cheque payment system : నూతన సంవత్సరం రావడానికి కొద్ది గంటలే మాత్రమే ఉంది. రానున్న 2021 సంవత్సరంలో కొత్త కొత్త రూల్స్ రాబోతున్నాయి. పలు బ్యాంకులు కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త రూల్ ను జనవరి 01 నుంచి తీసుకొస్తోం�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫాం యోనో యాప్ సిస్టమ్ పనిచేయకుండా పోయింది. పలువురు కస్టమర్లు సమస్య క్లియర్ చేయండి బాబూ అంటూ కంప్లైంట్ చేయడం మొదలుపెట్టారు. YONO లేదా యూ ఓన్లీ నీడ్ వన్ యాప్ బ్యాంకింగ్ ప్లాట్ ఫాం బ్యాంకింగ్ ఇంటిగ్రేట్ అ�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ప్రభావితం అయినట్లుగా బ్యాంకు వెల్లడించింది. దీనిపై బ్యాంక్ ట్వీట్ ద్వారా సమాచారం అందించింది. కనెక్టివిటీ సమస్య కారణంగా కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆలస్యం అవుతోందని SBI తెలిపింది. ATM మరియు POS
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తమ రుణదారుల కోసం కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో తీసుకున్న లోన్లపై ఈఎంఐ వాయిదాలు చెల్లించలేక ఇబ్బంది పడుతుంటారు.. తమ రుణదారులకు ఈఎంఐ చెల్లింలపు నుంచి ఉపశమనం కోసం ఎస్బీఐ రిస్ట్రక్చరి
దేశంలోని అతిపెద్ద బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన SBI Yono Lite యాప్ ద్వారా వినియోగదారులకు UPI సేవలను అందిస్తుంది. ఒకసారి గరిష్టంగా పదివేల రూపాయల లావాదేవీల పరిమితితో రోజులో గరిష్టంగా 25 వేల రూపాయల లావాదేవీల పరిమితిని అందిస్తుంది. ఈ సేవతో SBI విన�
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు కొత్త డిపాజిట్ల రేట్లను ప్రకటించాయి. బ్యాంకులన్నీ ఒక్కొక్కటిగా తమ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంక్ స్థిర డిపాజిట్ రేట్లను ఆగస్టు 7 నుంచి సవరించింది. ఎస్బిఐ, హెచ్డిఎఫ�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా, డిజిటల్ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఆన్లైన్ లావాదేవీల పెరుగుదలతో, ఆన్లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన విన
తెలంగాణలో కరోనావైరస్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యధిక స్థాయిలో
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ నియోగదారులకు శుభవార్త అందించింది. కస్టమర్లకు మేలు చేసే మరో నిర్ణయం తీసుకుంది.
ప్రత్యక్ష స్పర్శ.. లేదా కరోనా పాజిటవ్ వ్యక్తులు తాకిన వస్తువుల ద్వారా అయినా కరోనా సంక్రమించే ప్రమాదం ఉన్న మాట వాస్తవం. పదార్థాన్ని బట్టి గంటల సమయం వరకూ బతికి ఉండే ఈ వైరస్.. నోట్లు చేతులు మారితే రాకుండా ఉంటుందా.. ఆస్ట్రేలియా, లండన్, కెనడా లాంటి ప�