Home » SBI
పసిడి పండగ.. ధన త్రయోదశి వచ్చేసింది. బంగారం కొనుగోలుదారులు బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. పండగ ఆఫర్లలో బంగారం సొంతం చేసుకోవడానికి తొందరపడుతుంటారు. ధన త్రయోదశి, దీపావళి పండగ పర్వదినాల్లో బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నార
తిరుపతిలో చంద్రగిరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బ్యాంకుల్లో జరిగే దొంగతనాల కంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టే వారి జాబితానే ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నాచితకా లోన్లు తీసుకున్నవారి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు కోట్లలో రుణాలు ఎగ్గొడితే కోర్టులకెక్కి న్యాయం కోసం పడిగాప�
క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్. క్యాష్ బ్యాక్ వస్తుందని చాలామంది వాహనదారులు తమ క్రెడిట్ కార్డులతో పెట్రోల్ కొట్టిస్తుంటారు.
భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఒక అడ్వైజరీ జారీ చేసింది.
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రకటిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఎస్బీఐ. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాల్లో ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్
భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోసారి వినియోగదారులకు రిలీఫ్ ఇచ్చింది. గృహ, వాహన రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది.
మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులా.. మీకో షాకింగ్ న్యూస్. ఎస్బీఐ అకౌంట్ లావాదేవీల నిబంధనల్లో మార్పులు తీసుకొస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. మనీ డిపాజిట్, విత్ డ్రా, చెక్ బుక్ వినియోగంపై సర్వీసు ఛార
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. నెలలో వరుసగా రెండుసార్లు వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటనలో తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.5శాతం తగ