Home » SBI
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI)ఫిక్సడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. ఇప్పటివరకూ ఫిక్సడ్ డిపాజిట్లపై ఉన్న వడ్డీరేట్లను ఏడాది నుంచి 2ఏళ్లకు పెంచింది.
2019, మే 1 నుంచి SBI కొత్త పద్ధతిని అనుసరించేందుకు తెరదీసింది. ఈ కొత్త విధానంతో సేవింగ్స్ ఖాతాల్లో కేవలం లక్షలోపు నిల్వ ఉన్న వారికే బెనిఫిట్ ఉంటుంది. లక్ష దాటిందంటే తమకు వచ్చే వడ్డీరేటులో 0.25శాతం మాత్రమే వర్తిస్తుందని తేల్చేసింది. అధిక డిపాజిట్ క�
SBI సేవింగ్ అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే..మీ అకౌంట్లో ఎంత మొత్తం ఉన్నా.. 3.5 శాతం వడ్డీ వచ్చేది కదా..ఇప్పుడు ఈ వడ్డీ అంతగా రాదు. SBI వడ్డీ కోత విధించింది. రూ. లక్ష దాటి ఉంటే వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. దీనితో కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. మే
బ్యాంక్ జాబ్ సాధించాలని చూస్తున్న వారి కోసం గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్ (క్లర్క్, కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖా�
లిక్కర్ కింగ్..కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా జల్సాలకు బ్రేక్ పడనుంది. రాజరికపు వైభోగాన్ని తలపించేలా మాల్యా జల్సాలుంటాయి. ఒకప్పుడు సొంత విమానాలు, చుట్టూ బిగ్గెస్ట్ సెలబ్రిటీలు చక్కర్లు..ఇటువంటి అత్యంత లగ్జరీ లైఫ్ ను అనుభవించిన జల్సా పుర�
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ విరుచుకపడ్డారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా పుల్వామా ఎస్ బీఐ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య�
ఏటిఎమ్ కార్డు లేకుండా ఏటిఎమ్ డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్బీఐ ఏటిఎమ్లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఇస్తుంద�
ఢిల్లీ : టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ హవా నడుస్తోంది. బ్యాంకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో కస్టమర్లకు చిటికెలో సర్వీ
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా రుఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్ బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్
కరీంగనర్ : దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన బంగారాన్ని ఆలయ అధికారులు తూకం వేశారు. దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ బంగారం మొత్తం 18 కిలోల 360 గ్రాములు వచ్చింది. దీన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండ�