SC

    మహరాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆర్డర్ : ఆరే కాలనీలో చెట్లను తొలగించొద్దు

    October 7, 2019 / 05:36 AM IST

    ముంబైలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. యథాతథస్థితిని కొనసాగించాలని, చెట్లను నరికివేయవద్దని సూచించింది మహారాష్ట్ర ప్రభుత్వానికి. చెట్లను నరికివేయవద్దంటూ…పోరాటం చేసి అరెస్టు అయిన వారిని విడుద�

    అయోధ్య కేసులో క్షమాపణ కోరిన ముస్లిం పార్టీలు

    September 26, 2019 / 09:46 AM IST

    సుప్రీం కోర్టులో నడుస్తోన్న అయోధ్య కేసుపై ముస్లిం పార్టీలు U టర్న్ తీసుకున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)కు సంబంధించిన 2003 రిపోర్టు రాసిన వ్యక్తి గురించి తెలియాలంటూ సుప్రీం కోర్టులో వినిపించిన వాదనలు వెనక్కి తీసుకున్నాయి. ఈ కేసు ని

    ఉప ఎన్నికల ముందు…యోగి సర్కార్ కు బిగ్ షాక్

    September 16, 2019 / 04:16 PM IST

    యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర

    ప్రయివేటు కు ధీటుగా ప్రభుత్వ గురుకులాలు 

    May 16, 2019 / 03:38 PM IST

    హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలంటే ఆమడ దూరం పరుగెత్తే మిడిల్ క్లాస్ పేరెంట్స్.. ఈ స్కూల్స్ అంటే యమా క్రేజ్ చూపిస్తున్నారు. ప్రతి ఏడాది ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించడంలో కూడా ఈ విద్యా సంస్థలదే పైచేయిగా ఉంది. చదువుల్లోనే కాదు ఎక్స్ ట్రా కరిక్య�

    రూ.50లక్షలు, ఉద్యోగం, నివాసం : 2002 అల్లర్ల కేసులో సుప్రీం సంచలన తీర్పు

    April 24, 2019 / 02:34 AM IST

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు మంగళవారం (ఏప్రిల్ 23,2019) సంచలన తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు 2 వారాల్లోగా రూ.50 లక్షల నష్టపరిహారం, ఉద్యోగం, నివాస�

    కష్టాల్లో ఉన్నాడేమో : రూ.40 కోట్లు ఇప్పించండి.. సుప్రీంకోర్టులో ధోనీ

    March 27, 2019 / 05:39 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. తనకు రావాల్సిన రూ.40 కోట్ల బకాయిలు ఇప్పించాలని కోరాడు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవాలని,

    రాజాం రాజెవరు : నువ్వా..నేనా

    January 24, 2019 / 01:33 PM IST

    శ్రీకాకుళం : ఆ పార్టీలో ముఖ్యనేతలున్నారు.. మూడు గ్రూపులు కూడా ఉన్నాయి.. ఇదీ రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ పరిస్థితి. గత ఎన్నికల్లో ఇలాంటి వర్గ విబేధాలు కారణంగా ఈ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ వశమైంది. ఈ సారి రాజాం స్ధానంపై టీడీపీ కన్�

    కేంద్రం అలా సుప్రీం ఇలా : Sc, ST  చట్టంపై కీలక నిర్ణయం 

    January 24, 2019 / 09:27 AM IST

    Sc, ST  వేధింపుల నిరోధక చట్టం  విచారణ లేకుండా అరెస్ట్ లు సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం చట్టం సవరణ ఆమోదం ప్రజల్లో వ్యతిరేకత..సుప్రీంకోర్టులో పిటీషన్స్  ఢిల్లీ : Sc, ST  వేధింపుల నిరోధక చట్టం 2018లో తీసుకు వచ్చిన నూతన సవరణల�

10TV Telugu News