SC

    నిర్భయ నిందితులకు డిసెంబర్ 16న ఉరిలేనట్లే

    December 12, 2019 / 12:34 PM IST

    అపెక్స్ కోర్టు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ గురువారం నిర్భయ నిందితులపై మంగళవారం డిసెంబరు 17 మధ్యాహ్నం 2గంటలకు విచారించనున్నట్లు తెలిపింది. 2012 డిసెంబరులో.. దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన దోషుల్లో ఒకడైన అక్

    9నెలల పాప హత్యాచారం కేసులో వరంగల్‌ పోలీసులు సంచలన నిర్ణయం

    December 10, 2019 / 01:53 AM IST

    దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత జనం నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష

    ఏపీలో మూడు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

    December 4, 2019 / 03:59 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం రెల్లి, ఎస్సీల కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.

    వైసీపీలో చేరిన కారెం శివాజీ

    November 29, 2019 / 12:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు.

    బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ : సీఎం జగన్  

    November 28, 2019 / 06:27 AM IST

    బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అని  సీఎం జగన్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సామాజిక కార్యకర్త, మేధావి, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్త జ్యోతిరావు గోవిందరావు ఫులే 129వ వర్థంతి సభలో సీఎం జగన్ పాల్గొన్ని ప్రసంగ�

    సోంపురా డిజైన్‌లోనే రాముడి ఆలయం : శ్రీరామనవమికి పనులు షురూ

    November 12, 2019 / 03:16 AM IST

    దేశ ప్రజలందరూ దశాబ్దాలుగా ఎదురుచూసిన అయోధ్య భూ వివాదం కేసుకి సుప్రీంకోర్టు ఎండ్‌ కార్డ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ

    ఏపీతో సహా 9 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

    November 6, 2019 / 03:11 PM IST

    సుప్రీం కోర్టు కేంద్రంతో పాటు 9రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర సమాచార శాఖ కమిషనర్‌(సీఐసీ), రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌(ఎస్‌ఐసీ) నియామకాలపై దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా మొత్తం తొమ్మిది

    టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్: రూ.1.3లక్షల కోట్లు చెల్లించాల్సిందే

    October 24, 2019 / 10:50 AM IST

    భారతీయ టెలికాం కంపెనీలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాక్‌​ ఇచ్చింది. కేంద్రానికి రూ.1.3లక్షల కోట్లు చెల్లించాలంటూ తీర్పును ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్‌) నిర్దేశించిన అడ్జెస్టెట్‌ గ్రాస్‌ రెవెన్యూ (ఏజీఆర్‌)ను సమర్థిస్తూ సుప్రీం �

    కీలక నిర్ణయం : సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం

    October 17, 2019 / 07:41 AM IST

    అవును నిజమే. సున్నా మార్కులు వచ్చినా సచివాలయం ఉద్యోగం ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులు ఆదేశించారు. సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోస్టులకు అభ్యర్థులు దొరకలేదు. ఇంకా ఖాళీలు అలాగే ఉన్నాయి. దీంతో సున్నా మా�

    సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ లింక్‌ : అక్కడే తేల్చుకోండి.. PIL కొట్టేసిన సుప్రీం

    October 14, 2019 / 07:57 AM IST

    సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై నకిలీ అకౌంట్లు పుట్టలకొద్ది పుట్టకొస్తున్నాయి. ఏది రియలో.. ఏది ఫేక్ అకౌంటో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ భారీగా వ్యాపిస్తోంది. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్ నియంత్రించేందుకు సోషల్ మీడియ

10TV Telugu News