Scam

    లండన్ జైలుకి నీరవ్ : నో బెయిల్

    March 20, 2019 / 01:35 PM IST

    పీఎన్ బీ రూ.13వేల కోట్ల స్కామ్ ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి లండన్ వెస్ట్ మినిస్టర్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని..బెయిల్ కోసం 5లక్షల పౌంట్లు చెల్లించేందుకు సిద్దమంటూ నీరవ్ చేసిన విజ్ణప్తిని కోర్టు తోసిపుచ్చింది. నీరవ్ కు

    మీసాల పిల్లి : నీరవ్ మోడీని ఆ కెమెరానే పట్టించింది!

    March 20, 2019 / 10:53 AM IST

    పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)కి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్ట్ ఎలా జరిగింది.. ఎవరు పట్టించారు.. ఎలా చిక్కాడు అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నీరవ్ మోడీని పట్టించింది మాత్రం ఓ కెమెరా. అవును ఇది పచ్చ�

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    కేంద్రం యాక్షన్ : అమెరికాలోని స్టూడెంట్స్ కోసం హెల్ప్ లైన్

    February 2, 2019 / 06:01 AM IST

    ఢిల్లీ : అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న విద్యార్థులు, అరెస్ట్ అయిన స్టూడెంట్స్ కు సాయం చేసేందుకు కేంద్రం కదిలింది. ఎంబసీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. తమ పరిధిలో టాప్ ప్రియార్టీగా ఈ అంశం ఉందని మినిస్టర్ ఆఫ్ ఎక్స్‌�

    క్యూనెట్ కుంభకోణం కేసు : 60మంది అరెస్ట్ 

    January 11, 2019 / 11:57 AM IST

    హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్

    రాఫెల్ డాక్యుమెంట్ : గోవా సీఎం బెడ్ రూమ్ లో

    January 2, 2019 / 10:56 AM IST

    రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ద‌స్తావేజులు గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ బెడ్‌రూమ్‌లో ఉన్నాయ‌ని గోవా మంత్రి విశ్వ‌జిత్ రాణే ఓ ఫోన్ కాల్‌లో వెల్ల‌డించిన‌ట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ ను కూడా కాం

10TV Telugu News