Scam

    తిరుమలలో మరో స్కామ్ : సిఫార్సులతో శ్రీవారి సేవా టికెట్లు విక్రయం

    November 1, 2019 / 11:30 AM IST

    తిరుమలలో మరో స్కామ్ బయటపడింది. 46 మంది ప్రజాప్రతినిధులు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలపై ఓ దాళారి వందలాది టికెట్లు పొంది భక్తులకు అధిక మొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.

    దుర్గమ్మ గుడిలో కొత్త వివాదం : చీరల విభాగంలో రూ.లక్షల్లో స్కామ్ 

    October 22, 2019 / 05:28 AM IST

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో మరో కొత్త వివాదం నెలకొంది. దుర్గమ్మ చీరల విభాగంలో లక్షల రూపాయల స్కామ్ బైటపడింది. ఈ విషయంలో ఐదుగురు సభ్యులతో ఉన్నతాధికారులు వేసిన కమిటీ విచారణలో షాకింగ్ విషయాలు బైటపడ్డాయి.  కమిటీ రిపోర్ట�

    కొత్త స్కామ్ : జియో కస్టమర్లకు వార్నింగ్

    October 9, 2019 / 09:43 AM IST

    రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్లను హెచ్చరించింది. ఓ లింక్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన చేసింది. పొరపాటున కూడా లింక్ ని క్లిక్ చేయొద్దని కోరింది. లింక్ క్లిక్ చేస్తే డేటా

    ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్‌ : నిందితులకు కస్టడీ

    October 5, 2019 / 11:22 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ – ఐఎంఎస్ స్కామ్‌లో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనుమతించింది ఏసీబీ కోర్టు. దేవికా రాణితో పాటు మరో ఆరుగురిని అక్టోబర్ 09 నుంచి 10వ తేదీ వరకు కస్టడీకి అనుమతించింది. వీరిని ఆ రోజుల్లో సుదీర్ఘంగా వి�

    చంచల్ గూడ జైలుకి ESI స్కామ్ నిందితులు

    September 27, 2019 / 10:46 AM IST

    ESI స్కామ్ నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం దేవికారాణి 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబ�

    పిల్లల పొట్టగొట్టి : 10వేల కేజీల మధ్యాహ్న భోజనం అమ్మేశారు

    September 20, 2019 / 08:06 AM IST

    పిల్లలకు మధ్యాహ్న భోజనమైనా దొరుకుతుందనే ఆశతో స్కూల్‌కు పంపే పేరెంట్స్ ఉన్నప్పటికీ.. అది కూడా దక్కకుండా వర్కర్లంతా కలిసి భోజనాన్ని అమ్మేసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలి, కన్నవు ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగిలించిన ఆహార�

    Jio Fiber రిజిస్ట్రేషన్ : E-mail యాక్టివేషన్ స్కామ్!

    September 2, 2019 / 09:52 AM IST

    డేటా సంచలనం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ కానుంది

    తప్పు చేసుంటే చర్యలు తప్పవు : సింహపురి ఆసుపత్రికి సీఎం వార్నింగ్

    May 5, 2019 / 10:13 AM IST

    ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సింహపురి ఆసుపత్రిలో అవయవదానం వ్యవహారం వివాదానికి దారి తీసింది. గిరిజన  కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవయవదానం �

    శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ

    April 30, 2019 / 09:18 AM IST

    శారదా చిట్ ఫండ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోల్ కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ విచారణకు సహకరించడం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. రాజీవ్ ఇంటిపై సీబీఐ దాడి చేసిన రోజు ఏం జరిగిందో చెప్పాలన్నారు స�

    ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్న నీరవ్

    March 21, 2019 / 02:12 PM IST

     పీఎన్ బీ రూ.13వేల కోట్ల కుంభకోణంలో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు నీరవ్ మోడీ రెండు రోజుల క్రితం లండన్ లో అరెస్ట్ అయి ప్రస్తుతం లండన్ జైల్లో చిప్పకూడు తింటున్న విషయం తెలిసిందే.

10TV Telugu News