-
Home » school education
school education
SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 14 నుంచి.. ఏ రోజు ఏ పరీక్ష?
పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటాయి.
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు అప్పటినుంచే? ఈ సారి విద్యార్థుల ఆందోళన తగ్గించేలా ఇలా..
విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇటువంటి టైమ్ టేబుల్ సహాయపడుతుందని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ భావిస్తోంది.
విద్యార్థులు, తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. వచ్చే విద్యా సంవత్సరంకు పరీక్షా విధానంలో కీలక మార్పులు..
ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
ఏపీ పాఠశాల విద్యలో భారీ మార్పులు.. ఇక నుంచి 9 రకాల బడులు..!
ప్రస్తుత విధానంలో 6 రకాల బడులు ఉన్నాయి. వాటి స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి.
స్కూల్ విద్యార్ధులకు గుడ్న్యూస్.. తెలంగాణలో ఒంటిపూట బడులు..
ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..
Gautam Adani: ఒడిశా రైలు ప్రమాదంలోని చిన్నారులకు చదువు చెప్పిస్తామని ముందుకు వచ్చిన అదానీ
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
ASER REPORT : చూసి కూడా చదవలేకపోతున్న పిల్లలు .. లెక్కలంటే బిక్కమొహాలేస్తున్న విద్యార్ధులు
పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు.ASER REPORT వెల్లడించిన వివరాలు పిల్�
Telangana : స్కూళ్లు రీ ఓపెన్, హైకోర్టులో పిటిషన్..ఏం తేల్చనున్నారు ?
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. స్కూళ్లు తెరుస్తామంటూ ప్రకటించింది తెలంగాణ సర్కార్. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతోంది.
B.E.D. Entrance : వారు కూడా బీఈడీకి అర్హులే.. ప్రభుత్వం కీలక సవరణలు
బీఈడీ (బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ�
తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ