Home » school education
ప్రతిపాదన క్యాలెండర్ ను అధికారులు ప్రభుత్వానికి పంపించనున్నారు. అయితే, ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తుందా.. యథావిధిగా ప్రకటిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
ప్రస్తుత విధానంలో 6 రకాల బడులు ఉన్నాయి. వాటి స్థానంలో 9 రకాల బడులు రానున్నాయి.
ప్రతీయేటా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో..
ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్న
పిల్లలకు చదవడం రావట్లేదు, చిన్నపాటి లెక్కలూ చేయట్లేదు. చివరికి మాతృభాషలోని అక్షరాలనూ గుర్తించటం లేదు. ఇక.. తీసివేతలు, భాగాహారాల గురించి.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే.. అంత మంచిది. అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు.ASER REPORT వెల్లడించిన వివరాలు పిల్�
కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో.. స్కూళ్లు తెరుస్తామంటూ ప్రకటించింది తెలంగాణ సర్కార్. 2021, సెప్టెంబర్ 01వ తేదీ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరిచేందుకు సన్నద్ధమవుతోంది.
బీఈడీ (బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్) కోర్సు ఎంట్రన్స్, ఆడ్మిషన్ల ప్రక్రియలో కీలక సవరణలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం(ఏప్రిల్ 12,2021) పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వారితో పాటు బ�
10th class exams start in Telangana from May 17 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17 నుంచి 26 వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగునున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ శనివారం (జనవరి 23, 2021) ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 1 వ
SSC exams start from May 17 : తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారా? అనే అంశంపై �
Teachers’ Service Extension : జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్�