Home » Scientists
చంద్రునిపై అడుగుపెట్టబోతుందన్న తరుణంలో సిగ్నల్ కోల్పోయిన ల్యాండర్ విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయింది. విక్రమ్ లో నిక్షిప్తమై ఉన్న బ్యాటరీ సామర్థ్యం 14రోజుల వరకూ మాత్రమే పనిచేస్తుంది. ఈలోపే విక్రమ్ నుంచి సిగ్నల్స్ అందుకోవాలని ప్రయత్నిస్తున
ప్రధాని మోడీపై కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఫైర్ అయ్యారు. శాస్త్రవేత్తలు 10-12 ఏళ్లు చంద్రయాన్-2 కోసం చాలా కష్టపడితే ప్రధాని మోడీ మాత్రం తానే స్వయంగా చంద్రయాన్-2ల్యాండింగ్ చేస్తున్నాను అని ఫోజ్ కొట్టడానికే బెంగళూరుకి వచ్చాడని అన్నారు. కేవలం ప�
మీ పళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా? పళ్లలో ఏమైనా క్యావిటీలు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా? తరచూ పళ్లు పుచ్చిపోవడం, పళ్లపై ఎనామిల్ పూత దెబ్బతినడం వంటి సమస్యలు ఉన్నాయా?
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం విజయవంతమవుతుందనుకున్న తరుణంలో వాయిదా పడింది. అర్ధరాత్రి 1:53నిమిషాలకు చంద్రయాన్-2 సిగ్నల్స్ అందకుండా పోయాయి. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యులు సైతం కన్నార్పకుండా ఎదురుచూస్తున్న సమయంలో సిగ్నల్ కోల్పోవ�
చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగననున్న అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. ప్రపంచ దేశాల్లో భారత్ తలఎత్తుకునేలా చేసిన ఇస్రో సైంటిస్టులకు అభినందలు తెలిపారాయన. సె�
సముద్రపు నత్తల్లోని గ్రంధులు స్రవించే జిగురు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సమర్థమైన ముందుగా ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్, సదరన్ క్రాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే నత్తల నుంచి నొప్పిని తగ్గించే మందులతో ప
వాషింగ్టన్: పాలు నిల్వ ఉంటే పాడైపోవటం సర్వసాధారణం.కానీ పాలు పాడైపోయాయో..ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని కనిపెట్టటం తెలియకపోవచ్చు.కానీ పాడైన పాలను కనిపెట్టటం ఈజీ అంటున్నారు సైంటిస్టులు. పాలు పాడైపోయిన విషయాన్ని పసిగట్టే సెన్సార్ను వాషింగ్ట�
చంద్రుడుపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు చంద్రయాన్-2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది ఇస్రో. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్బిటర్, ల్యాండర్(విక్రం), రోవర్(ప్రజ్ఞాన్) పేరిట మూడు మాడ్యూళ్లను జి.ఎస్.ఎల్.వి. ఎం.కె-3 లాంచ్ వెహి
విశ్వంలో సైన్స్కు అందని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చే సైంటిస్టులు వాటిపై రీసెర్చ్ చేస్తున్నారు.
పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2మధుమేహం వస్తు�