-
Home » SCO Summit 2024
SCO Summit 2024
పాకిస్థాన్లో మార్నింగ్ వాక్ చేసి.. మొక్కను నాటిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. ఫొటోలు వైరల్
October 16, 2024 / 11:14 AM IST
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తరువాత భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పాకిస్థాన్ లో పర్యటించడం ఇదే తొలిసారి.