Home » Secretary
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఆర్ఓ విజయా రెడ్డి సజీవదహనం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్ఆర్ఓలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. లేటెస్ట్గా శ్రీకాకుళం జిల్�
బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�
తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్ కుమార్పై ఎట్టకేలకు వేటు పడింది. ఇంటర్ అడ్మిషన్స్తో పాటు ఫలితాల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలున్నాయి. 2019 మార్చ్లో జరిగిన ఇంటర్ ఎగ్జామ్స్ ఫలితాల విడుదలలో జరిగిన తప్పులు దేశవ్యాప్తంగా చర్చ�
గ్రామ, వార్డు సచివాలయాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఇప్పటికే పరీక్షలు పూర్తి చేశారు అధికారులు. వీటి ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని సీఎం జగన్ ప్రకటించారు. 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవల�
బీహార్ ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. సెక్రటేరియట్ లో పని చేసే ఉన్నతాధికారులు,ఉద్యోగులందరూ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుని ఆఫీసులకు రావద్దంటు ప్రభుత్వ కార్యరద్శి మహాదేశ్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు �
టీవీ9 సీఈవో రవి ప్రకాశ్ మీద చీటింగ్, ఫోర్జరీ కేసులు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే టీవీ9 కంపెనీ సెక్రెటరీ దేవేందర్ అగార్వాల్ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. సైబర్ క్రైమ్ పోలీసులు ఉన్న ఆఫీసులోకి వెళ్లిన దేవే�
హైదరాబాద్ : నుమాయిష్ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు. జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , సంపత్ కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వం రద్దు వ్యవహారం పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టును అవమానించేలా వ్యవహరించారని అడిషనల్ ఏజీ రామచంద్రరావుపై హైకోర్�
విజయవాడ : తెలుగు వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు, ఆదరణ వుంది. తెలుగు రాష్ట్రాల సంప్రదాయ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు ట్రాన్స్ పోర్ట్ కూడా జరుతున్న క్రమంలో తెలుగు వంటకాలకు బ్రాండ్ సంపాదించాలనే ఉద్ధేశంతో విజయవాడలో ఫుడ్ ఫెస్టి�