Home » Security breach in Lok Sabha
లోక్సభలో ‘భద్రతా వైఫల్యం’పై కేంద్ర సర్కారుపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. తామేం ఈ విషయాన్ని రాజకీయం చేయడం లేదని అంటోంది.
అందరూ పరారీలో ఉన్నప్పుడు మహేష్ను పిలిపించి అభిప్రాయాన్ని తెలియజేసి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. బస వంటి ఏర్పాట్ల కోసం నాగౌర్లోనే ఉండాలని మహేష్ నిర్ణయించుకున్నాడు.
నీలం, అమోల్లు ఏదో ఒక కారణంతో పార్లమెంటు దగ్గరకు రాలేకపోతే, వారి స్థానంలో మహేష్, కైలాష్ అవతలి వైపు నుంచి పార్లమెంటు దగ్గరకు వెళ్లాలని నిర్ణయించారు. మీడియా కెమెరాల ముందు కలర్ బాంబులు వెలిగించి నినాదాలు చేశారు
పార్లమెంట్ లోపల భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో శుక్రవారం నాడు లోక్ సభ వద్ద భారీ భద్రత కల్పించారు. ఇద్దరు యువకులు లోక్ సభ ఛాంబరులోకి దూకి పొగ డబ్బాలను కాల్చిన గటన తర్వాత డిల్లీ పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం పార్లమెంటు వద�
పార్లమెంటులో భద్రత ఉల్లంఘన కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ ఝాను ఢిల్లీ పోలీసులు గురువారం అర్దరాత్రి అరెస్ట్ చేశారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కుట్ర కేసులో ప్రధాన సూత్రధారి లలిత్ మోహన్ ఝా గురువారం రాత్రి కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్లో లొంగిప�
పార్లమెంట్ లో బుధవారం భారీ భద్రతా ఉల్లంఘన జరిగిన విషయం తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు లోక్ సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి అక్రమంగా తరలించిన డబ్బాల నుంచి దట్టమైన పసుపు పొగను వదిలారు.
సస్పెన్షన్ వేటు పడిన వారిలో 14 మంది లోక్సభ సభ్యులు, మరొకరు రాజ్యసభ సభ్యుడు ఉన్నారు.
లోక్సభ ఘటనపై విపక్షాల ఆందోళనలు
భద్రతా లోపంపై దర్యాప్తు చేయడానికి లోక్సభ సెక్రటేరియట్ అభ్యర్థనపై హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు
చొరబాటుదారుల గురించి తన వద్ద పెద్దగా సమాచారం లేదని లోక్సభ స్పీకర్కు ప్రతాప్ సిన్హా తెలిపారు. కానీ వారిలో ఒకరైన మనోరంజన్.. తనకు విజిటర్ పాస్ పొందడానికి సిన్హా పీఏతో నిరంతరం టచ్లో ఉండేవాడు