Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�
Chinese soldier apprehended in Ladakh లడఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�
జమ్మూకాశ్మీర్లో అశాంతిని సృష్టించడానికి పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఘర్షణ జరగగా షోపియన్లోని పింజోరా ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీస�
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉంటే.. జమ్మూ-కశ్మీర్లో మాత్రం ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఇద్దరు ముష్కరులు హతం అయ్యారు. ప
పబ్ జీ.. ఇండియాలో పాపులర్ వీడియో గేమ్.. ఒకసారి ఆడితే చాలు.. ఎవరైనా అడిక్ట్ అయిపోవాల్సిందే.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది. హింద్ సీతా పొర ప్రాంతంలో జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం త�
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోనున్నారా. ఉగ్ర దాడులు జరిగే ఛాన్స్ ఉందా. ఎన్నికల్లో రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేశారా.. అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్నాగ్ జిల్లాలోని బాగేందర్ మొహల్లా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబి�
జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో