Home » SECURITY FORCES
జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ మరియు రాజౌరీ సరిహద్దు జిల్లాల అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఏడో రోజుకి చేరింది.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. బుధవారం పుల్వామా జిల్లా అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలోతివారి మొహల్లా వద్ద జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన
జమ్మూ కశ్మీర్లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు.
జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మంగళవారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు.
సోమవారం జమ్మూకశ్మీర్ లో ఉగ్రసంస్థ లష్కర్ ఏ తోయిబా(LeT)టాప్ కమాండర్ నదీమ్ అబ్రార్ ని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి.
భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు అమర్చుతున్న ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నాయి దళాలు. తాజాగా జమ్మూకాశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రకుట్రను భగ్నం చేశాయి.
Anantnag Encounter: దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో కోకర్నాగ్లోని వైలో ప్రాంతంలో మంగళవారం(11 మే 2021) ఉదయం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. హతమార్చిన ఉగ్రవాదులను ఇంకా గుర్తించలేదు. ఈ ప్�
మావోయిస్టు పార్టీ ఈ నెల (ఏప్రిల్) 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఛత్తీస్ ఘడ్, బీహార్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో మావోయిస్టు కేడర్ ను బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు మద్దతివ
మయన్మార్లో మారణ హోమం కొనసాగుతోంది. సైనిక దమనకాండలో 80మందికి పైగా పౌరులు మరణించారు. బాగో నగరంలో నిరసనకారులపై దళాలు గ్రెనేడ్లతో దాడి చేయగా.. 80 మందికి పైగా మరణించినట్లు నివేదిక వెల్లడించింది.
మావోయిస్టుల మోస్ట్ వాంటెడ్ జాబితా సిద్ధం