Home » SECURITY FORCES
farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�
Farmers’ protest in Delhi borders : ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుంది. 67 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు.. సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు. సింఘు, ట�
Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భా�
PM Modi lauds security forces జమ్మూకశ్మీర్లోని నగ్రోటాలో గురువారం భీకర ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే ఉగ్రవాదులు నలుగురు హతం అయ్యారు. ఈ ఘటనపై ఇవాళ(నవంబర్-20,2020)ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నత
Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�
Chinese soldier apprehended in Ladakh లడఖ్ సరిహద్దుల్లో చైనా సైనికుడిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జవాను అనుకోకుండా భారత భూభాగంలోకి ఎంటర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�
పబ్ జీ.. ఇండియాలో పాపులర్ వీడియో గేమ్.. ఒకసారి ఆడితే చాలు.. ఎవరైనా అడిక్ట్ అయిపోవాల్సిందే.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది. హింద్ సీతా పొర ప్రాంతంలో జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం త�
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�
జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోనున్నారా. ఉగ్ర దాడులు జరిగే ఛాన్స్ ఉందా. ఎన్నికల్లో రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేశారా.. అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా