SECURITY FORCES

    హీటెక్కిన ఢిల్లీ, రైతుల నిరసనలు 72వ రోజు..భారీగా భద్రతా దళాల మోహరింపు

    February 5, 2021 / 01:25 PM IST

    farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబ�

    ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం..భద్రతా దళాల మోహరింపు..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

    January 31, 2021 / 12:51 PM IST

    Farmers’ protest in Delhi borders : ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుంది. 67 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు.. సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు. సింఘు, ట�

    200మీటర్లు పాక్ భూభాగంలోకి వెళ్లిన భారత భద్రతా దళాలు

    December 1, 2020 / 06:37 PM IST

    Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భా�

    న‌గ్రోటా ఎన్ కౌంటర్…భద్రతా దళాలపై మోడీ ప్రశంసలు

    November 20, 2020 / 06:01 PM IST

    PM Modi lauds security forces జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో గురువారం భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు జైషే ఉగ్ర‌వాదులు న‌లుగురు హ‌తం అయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ(నవంబర్-20,2020)ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఉన్న‌త

    జమ్ముకాశ్మీర్ లో ఎన్ కౌంటర్…నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతాదళాలు

    November 19, 2020 / 08:27 AM IST

    Jammu and Kashmir Encounter : జమ్ముకాశ్మీర్ లోని ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం (నవంబర్ 19,2020) తెల్లవారుజామున బాన్ టోల్ ప్లాజా దగ్గర భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాదళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు�

    లడఖ్ బోర్డర్ లో చైనా సైనికుడు అరెస్ట్

    October 19, 2020 / 03:33 PM IST

    Chinese soldier apprehended in Ladakh లడఖ్ స‌రిహ‌ద్దుల్లో చైనా సైనికుడిని భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు అదుపులోకి తీసుకున్నాయి. చుమార్-డెమ్ చోక్ ప్రాంతంలో చైనా ఆర్మీ చెందిన జ‌వాను అనుకోకుండా భార‌త భూభాగంలోకి ఎంట‌ర్ అవడంతో,అతడిని భారత దళాలు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మ�

    డ్యూటీతో గేమ్స్ వద్దు : CRPF జవాన్ల ఫోన్లలో PUBG బ్యాన్

    May 15, 2019 / 09:49 AM IST

    పబ్ జీ.. ఇండియాలో పాపులర్ వీడియో గేమ్.. ఒకసారి ఆడితే చాలు.. ఎవరైనా అడిక్ట్ అయిపోవాల్సిందే.

    జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు మృతి

    May 12, 2019 / 03:05 AM IST

    శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది.  హింద్‌ సీతా పొర ప్రాంతంలో  జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం  త�

    జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం

    May 10, 2019 / 04:04 AM IST

    జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�

    జమ్మూకాశ్మీర్‌లో హైఅలర్ట్ : ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిక

    April 25, 2019 / 05:49 AM IST

    జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోనున్నారా. ఉగ్ర దాడులు జరిగే ఛాన్స్ ఉందా. ఎన్నికల్లో రక్తపాతం సృష్టించేందుకు స్కెచ్ వేశారా.. అంటే నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా

10TV Telugu News