Home » SECURITY FORCES
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దక్షిణ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్నాగ్ జిల్లాలోని బాగేందర్ మొహల్లా దగ్గర ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో బలగాలు కూంబి�
జమ్మూకాశ్మీర్ లో ఉగ్ర వేట కొనసాగుతోంది. భద్రతా బలగాలు టెర్రరిస్టులను ఏరిపారేసే పనిలో ఉన్నాయి. హంద్వారా క్రాల్ గండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో
జమ్మూకాశ్మీర్ పుల్వామాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. త్రాల్ ప్రాంతంలోని గోల్ మసీద్లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని
షోపియాన్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – �
మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థ
శ్రీనగర్ : కశ్మీర్.. మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బారాముల్లా సోపోర్లోని వార్పొరాలో భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు �
జమ్మూకాశ్మీర్: పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో భద్రతా దళాలు ఉన్నాయి. ఉగ్రవాదులను ఏరివేసే పనిని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామా జిల్లా
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�