Home » seize
విశాఖ జిల్లా ఖాసీంకోట మండలం తాళ్లపాలెంలో రూ.11 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
అధిక వడ్డీలు, ఆకర్షణీయ పథకాల పేరిట ప్రజల నుంచి భారీగా దండుకుని మోసాలకు పాల్పడిన పలు సంస్థల ఆస్తులను ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా దాని అనుబంధ సంస్థలు, హీరా గ్రూపు కంపెనీలు, సోనాల్ భూమి నిర్మాణ అండ
హైదరాబాద్ లో భారీగా వెండి పట్టుబడింది. రూ.20 లక్షల విలువ వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువైన 33 బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న థామస్ అనే ప్రయాణికుడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగా�
హైదరాబాద్ : ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయ సంస్థ ముసాద్దీలాల్ జువెలర్స్ కి ఈడీ షాక్ ఇచ్చింది. నగరంలోని ముసాద్దీలాల్ షో రూమ్స్ లో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ఇటుకల మధ్యన గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. సీలేరు ఏజెన్సీ నుంచి మహారాష్ట్ర తరలిస్తుండగా.. పంతంగి టోల్గేట్ వద్ద గుర్తించిన రెవెన్యూ అధికారులు..1,121కిలోల �
హైదరాబాద్ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8కోట్ల నగదు తమదేనని బీజేపీ ప్రకటించింది. న్యాయబద్ధంగానే బ్యాంకు నుంచి డబ్బు తీసుకున్నామని, పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే పోలీసులు తమను ఇబ్బంది పెడ
పోలింగ్కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహ�
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా నోట్లకట్టలు బయటపడుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో నగదు భారీగా పట్టుబడుతోంది. ఈ రెండు మూడు రోజుల్లోనే హైదరాబాద్లో కోట్లాది రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు మార్పిడీకి హైదరాబాద్ కేరాఫ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ... పెద్దఎత్తున డబ్బు సంచులు బయట పడుతున్నాయి.