Home » seize
చెన్నై : తమిళనాడులో రోజురోజుకీ కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. మంత్రి వీరమణి సన్నిహిత కాంట్రాక్టర్ సబీషన్ నివాసంలో ఐటీ దాడులు నిర్వహించింది. సబీశన్ నివాసంలో 15 కోట్లు రూపాయలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే చీఫ్ స్టాలిన్ డ�
చిత్తూరు: ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కలకలం చెలరేగింది. పలమనేరు నియోజకవర్గ పరిధిలోని వి.కోట మండలం కంబార్లపల్లెలో భారీగా మద్యం
బంజారా హిల్స్ రోడ్ నెం.10లో రూ.48 లక్షలను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా డబ్బు, మద్యం పట్టుబుడుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.143 కోట్లు పట్టుబడినట్టు ఈసీ చెప్పింది. 17వ లోక్సభ ఎన్నికల్లో భాగంగా
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీగా బంగారం, వజ్రాలు పట్టుబడటం సంచలనం కలిగించింది.
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం 6 గంటల నుం
పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు.
గుంటూరు: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 48 గంటలు దాటకముందే మంగళగిరి ప్రాంతంలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది. పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 80లక్షల రూపాయల డబ్బుని గుర్తించారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీ