Home » selfies
బయట జనాలు సెలబ్రిటీల సెల్ఫీల కోసం ఎంత ఇబ్బంది పెడుతున్నారో తెలిపింది రేణు దేశాయ్.
ఎవరైనా రూ.100 ఇచ్చి తనతో సెల్ఫీ దిగవచ్చని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్.. అభిమానులు, పార్టీ కార్యకర్తలకు బంపరాఫర్ ఇచ్చారు.
సర్వేలెన్స్ లు పెంచడం పుణ్యమా అని సీసీ కెమెరాలతో రూల్స్ ను ఉల్లంఘించే వాళ్లను పోలీసులు జల్లెడ వేసి..
durgam cheruvu cable bridge : హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణం సేఫేనా..? ప్రమాదాలకు తీగల వంతెన కేరాఫ్గా మారనుందా..? కేబుల్ బ్రిడ్జ్ను పోకిరీలు అడ్డాగా మార్చుకుంటున్నారా..? వంతెనపై జరుగుతున్న వరుస ఘటనలు ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి. ర�
Durgam Cheruvu Cable Bridge: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దగ్గర సందర్శకుల పర్యటన ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ను లెక్క చేయకుండా.. బ్రిడ్జి మీద ప్రమాదకరంగా కొందరు ఫోటోలు దిగుతున్నారు. కొందరి ఉత్సాహం అటు వాహనదారులకు తలనొప్పిగా.. ఇటు సందర్శకుల ప్రాణాల మీద�
ఇప్పుడంతా సెల్ఫీ ట్రెండ్ నడుస్తోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీ తీసుకోకుండా ఉండలేరు. అది అబ్బాయిలు కావొచ్చు.. అమ్మాయిలు కావొచ్చు. ఎవరైనా సరే.. తమను తాము సెల్ఫీ తీసుకుంటుంటారు. ఆ సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్టు చేసి లైక్స్, కామెంట
గుండె జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి డాక్టర్కి సెల్ఫీ పంపడం కంటే చీప్ టెక్నిక్ మరొకటి లేదు. కానీ, ఇది సాధ్యపడుతుందా అంటే అవుననే అంటున్నారు చైనా ప్రొఫెసర్ జే జెంగ్. యూరోపియన్ హర్ట్ జర్నల్లో ఈ అంశంపై కథనాన్ని కూడా రాశారు. ‘అందుబాటులో ఉన�
స్నేహం పేరుతో సెల్ఫీలు తీసుకుని ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డ యువకుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. యువతితో పరిచయం పెంచుకున్న ఆ యువకుడు ఆమెతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ చాలా సార్లు సెల్ఫీలు తీసుకున్నాడు. ఓ సారి ఆ యువతిని తన కారు
రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. 37 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన ఆయన.. ఇప్పుడు సడన్ గా పార్టీ కేడర్ దృష్టిలో హీరో
కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్�