sell

    UAE To INDIA : విమాన టికెట్ల కోసం బంగారం అమ్మేస్తున్న వలస కార్మికులు

    May 12, 2020 / 02:58 AM IST

    చైనా నుంచి వచ్చిన కరోనా భూతం..ఎంతో మందిని కబళించి వేసింది. ఇంకా ఎంతో మందిని చంపేస్తోంది. ఎప్పుడు తగ్గిపోతుందనే దానిపై క్లారిటీ రావడం లేదు. వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు సైంటిస్టులు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో �

    తాజ్ మహల్ ను అమ్మేయనున్న మోడీ సర్కార్!

    February 4, 2020 / 07:49 PM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో కాంగ్రెస్ తమ టాప్ గన్స్ అయిన మజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్,రాహుల్ గాంధీ,ప్రియాంకగాంధీ వాద్రాలను ప్రచార బరిలోకి దించింది. మంగళవారం ఢిల్లీలోని సంగమ్ విహార్,జంగ్పురలో రెండు ర్యాలీలో పా�

    రెండు తలల పాము.. రేటు కోట్లలో.. అమ్ముతుండగా అరెస్ట్

    December 30, 2019 / 05:05 AM IST

    అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండు ఉన్న పాము ‘రెడ్‌ సాండ్‌  బో’. ఈ పాములో విషం ఉండదు. దీనికి రెండు తలలు ఉంటాయి. ఈ అరుదైన రెడ్‌ సాండ్‌ బో పామును ఉపయోగించి ఖరీదైన మెడిసిన్స్‌, కాస్మోటిక్‌ తయారు చేస్తారు. చేతబడిలో కూడా ఈ పామును ఉపయోగిస్తారని అం�

    అక్రమంగా మద్యం అమ్మితే ఆరు నెలలు జైలు, 2 లక్షల జరిమానా : సీఎం జగన్

    December 16, 2019 / 11:28 AM IST

    రాష్ట్రంలో అక్రమంగా మద్యం అమ్మినా, సరఫరా చేసినా ఆరు నెలలు జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధిస్తామని సీఎం జగన్ అన్నారు. రెండోసారి కొనసాగిస్తే రూ.5 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

    ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర : అశ్వత్థామరెడ్డి

    November 1, 2019 / 02:58 PM IST

    టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.

    అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైంది!

    May 9, 2019 / 03:06 AM IST

    అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు రద్దయ్యేలా ఇరాన్‌ ప్రయత్నాలను ప్రారంభించింది.తమ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించుకుంటామంటూ 2015లో అగ్ర రాజ్యాలకు ఇచ్చిన మాటను ఇక ఎంతమాత్రం  గౌరవించబోమని బుధవారం(మే-8,2019)ఇరాన్ సృష్టం చేసింది. అమెరికా తమపై వి�

    అమ్మకానికి రోడ్డు : డీల్ విలువ రూ. 3వేల కోట్లు

    March 15, 2019 / 03:45 AM IST

    అవును నిజం. రోడ్డు అమ్మకానికి పెట్టిందో ఓ ప్రముఖ కంపెనీ. అప్పుల్లో ఆ కంపెనీ ఉండడంతో దానికి సంబంధించిన ఆస్తులను అమ్మేస్తూ వస్తోంది. బిజినెస్ రంగంలో ఒకప్పుడు వెలుగులు వెలిగిన ‘అనీల్ అంబానీ’ గ్రూపునకు చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర�

10TV Telugu News