-
Home » Send
Send
Merry Christmas 2020 : WhatsAppలో స్టిక్కర్ ఎలా పంపడం
Christmas stickers on WhatsApp : క్రిస్మస్ (Christmas) సంబరాలు మొదలయ్యాయి. భారత దేశ వ్యాప్తంగా చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చర్చీలను అందంగా అలంకరించారు. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు రెడీ అయిపోతున్నారు. సోషల్ �
భక్తుడికి అశ్లీల వీడియో లింకు : ఎస్వీబీసీ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
SVBC employee Suspend : శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. భక్తుడికి అశ్లీల వీడియో లింకు పంపాడని ఎస్వీబీసీ సీఈవో సస్పెండ్ చేశారు. ఎస్వీబీసీలో ఓఎస్ఓ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని బుధవారం (నవంబర్ 11, 2
సోనూసూద్ కు చంద్రబాబు ఫోన్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�
స్కానింగ్ సౌకర్యం లేదని కరోనా బాధితుడిని బయటికి పంపిన సిబ్బంది…కోవిడ్ ఆస్పత్రిలో దారుణం
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కరోనా రోగి ఆస్పత్రి బయటికి రావాల్సివచ్చింది. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిగా పేరున్న కర్నూలు ఆస్పత్రిలో పేషెంట్ ను అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. స్కానింగ్ చేయించుకురావాలని చెప్పడంతో రోగి బంధువులు స్ట్రెచర్ పై పేషెంట
నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంటికి పంపిన అధికారులు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు తికమక
విషమించిన కిమ్ ఆరోగ్యం : ఉత్తరకొరియాకు వైద్య నిపుణుల టీమ్ ను పంపిన చైనా
ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాయి. కరోనా కట్టడి కోసం దేశాలన్నీ లాక్ డౌన్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా తప్ప మరో వార్త ఎక్కడా వినిపించడం లేదు. అయితే కరోనా కట్టడి విషయంలో మాత్రం ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉ
విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ
కరోనానేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రాజస్థాన్లోని కోటా కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన 7,000 మంది విద్యార్థులను వెనుకకు తెచ్చేందుకు ఆగ్రా నుంచి 250 బస్సులను పంపించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సెండ్ అజ్ బ్యాక్ హోమ్ (మమ్మల్ని ఇంటికి పం
వెంటనే పంపేయండి, ఢిల్లీ మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దానికి ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం కారణం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను వెంటనే వా�
ఏపీ శాసనమండలి రద్దుకు కేంద్రం ఆమోదం తెలుపుతుందా?
శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ త్వరలో కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఆమోదం... రాష్ట్రపతి సంతకం తర్వాత ఏపీ శాసనమండలి రద్దు కానుంది.
రిపబ్లిక్ డే రోజు..ప్రధానికి ఊహించని గిఫ్ట్ పంపిన కాంగ్రెస్
రిపబ్లిడ్ డే సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ను పంపించింది. అమెజాన్ ద్వారా ప్రధాని కార్యాలయానికి డెలివరీ కావాల్సిన ఈ గిఫ్టుకు సంబంధించిన వివరాల్ని కాంగ్రెస్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. క్యాష్ ఆ