Home » Services
ఎనిమిది మంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తున్నారట. రూం క్లీనింగ్, బెడ్ సర్దడం, బయటి నుంచి ఆహారం తీసుకురావడం, మినరల్ వాటర్ ఏర్పాటు చేయడం, పళ్లు తీసుకురావడం, బట్టలు శుభ్రం చేయడం లాంటి పనుల కోసం ఈ ఎనిమిది ఉన్నారట. ఇక ఇద్దరు సూపర్ వైజర్లట. ఈ విషయా�
డిజిటల్ చెల్లింపులకు సంబంధించి టి వ్యాలెట్ ప్రత్యేక ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పారు. టి వ్యాలెట్ ద్వారా ఎక్కడి నుండైన చెల్లింపులు చేసుకోవచ్చన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ గగనతలం మూసివేతతో ఎయిర్ ఇండియా విమానాలు ఢిల్లీలో నిలిచిపోయిన పరిస్ధితి నెలకొంది.
ప్రజారవాణాలో నౌకాయానం కీలక భూమిక పోషించేలా కేరళ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు ప్రముఖ స్థానం ఉంది. ఈ బ్యాంకు ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. 14 గంటల పాటు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడనుందని వెల్లడించింది.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు అందజేస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగను పురస్కరించుకుని అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం జగన్ సోమవారం(ఏ
వాలంటీర్ల సత్కార కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ప్రధాని అవుతారని అన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి జగన్ ప్రధాని కావాలని దేశంలో చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. ఏపీలో పేదవాళ్ల�
Ahmedabad Metro services : కరోనా వైరస్ విస్తరిస్తుండడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ దిశగా పలు రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయి. కొన్ని నగరాల్లో గుజరాత్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి
Gandhi Hospital Non covid services : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందనున్నాయి. నవంబర్ 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభం కానున్నాయి. కోవిడ్, నాన్ కోవిడ్ గా విభజించి సేవలందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ సేవల
YSR Arogyasree Services : ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 7 జిల్లాల్లో అమలవుతున్న ఆరోశ్రీ పథకాన్ని.. మిగతా 6 జిల్లాల్లో కూడా వర్తింపచేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ పథ