Home » set fire
ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణ గాయపడగా.. ఎస్ఐతో పాటు ఇతర అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గంగాధర్ ఇంటి వద్ద దారి విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది.
అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
కొత్త రథ చక్రాలు తయారు చేయడంతో 15ఏళ్ల క్రితం పాత రథ చక్రాలను ఆలయానికి దూరంగా పడేశామని తెలిపారు. వాటితో పాటు ఆ ప్రాంతంలో చెత్త పేరుకుపోయిందన్నారు. చిత్తు కాగితాలు ఏరుకునే..
కర్నూలు ఆనియన్ మార్కెట్ లో ఓ రైతు కలకలం సృష్టించాడు. ఉల్లి పంటకు నిప్పు పెట్టి కాల్చేశాడు.
విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు
దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా మారాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరి
Father and son raped a woman : ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ మహిళపై తండ్రీకొడుకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. లిఫ్ట్ అడిగిన పాపానికి ఆమెపై తండ్రీకొడుకులు కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెకు నిప్పంటించి పారిపోయారు. ఈ ఘటన సీతాపూర్ జిల్లాలో గురువార
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాను సృష్టించిన కాగితపు డబ్బు కోసం మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో అయినవారిని కూడా వదలడం లేదు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ఆస్తి కోసం దారుణాలకు తెగబెడుతుండటం ఆందోళనకు గ
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హత్యాయత్నం చేసింది. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా
వారిద్దరూ భార్యాభర్తలు. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. తల్లిని చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. భార్య కోసం భర్త అత్తింటికి వెళ్లాడు. సీన్ కట్