-
Home » set fire
set fire
Gandham Pallam Raju : అమలాపురంలో మరోసారి విధ్వంసం.. పల్లం రాజు ఆఫీస్ కు నిప్పుపెట్టిన దుండగులు
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Gurugram : గురుగ్రామ్ మసీదుపై గుంపు దాడి..మసీదు దహనం, ఒకరి మృతి
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేస
Peddapally : పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.. నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
Hyderabad : దేవుడు చెప్పాడంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ
అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు
Miscreants Set Fire Anna Canteen : తెనాలిలో అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టిన దుండగులు
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Married Man Set Girl On Fire : పెళ్లికి ఒప్పుకోలేదని.. నిద్రపోతున్న యువతిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిన వ్యక్తి
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ వివాహితుడు నిద్రపోతున్న యువతిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైనట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విష
Youth Set Fire Himself: గర్ల్ఫ్రెండ్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఒంటికి నిప్పంటించుకున్న యువకుడు
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్ఫ్�
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
దీంతో ఆగ్రహానికి గురైన అమిత్ రాయ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలికి నిప్పంటించారు. నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో మహిళకు నిప్పంటించారు.
Secunderabad Fire Case : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. బోగీలకు నిప్పు పెట్టింది వీళ్లే.. వెలుగులోకి షాకింగ్ వీడియోలు
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన..
Jharkhand : బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరు యువకులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన గ్రామస్తులు
అయితే తనపై జరిగిన లైంగికదాడిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పక్క గ్రామానికి వెళ్లి ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి వారిపై దాడి చేశార