Home » set fire
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హర్యానాలోని నుహ్లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి హింసాకాండలో ముగ్గురు మృతి చెందగా, మరో 45 మందికి గాయాలు అయ్యాయి. అనంతరం గురుగ్రామ్లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేస
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
అత్తాపూర్ లో 35 ఏళ్ల శివాని అనే మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తోంది. ఒక్కసారిగా నడిరోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు
గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్న క్యాంటీన్ కు దుండగులు నిప్పు పెట్టారు. భవనం ముందు భారీగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జార్ఖండ్ లోని దుమ్కా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ వివాహితుడు నిద్రపోతున్న యువతిపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టాడు. బాధితురాలిని పరీక్షించిన వైద్యులు ఆమెకు 90 శాతం కాలిన గాయాలైనట్లు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విష
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్ఫ్�
దీంతో ఆగ్రహానికి గురైన అమిత్ రాయ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి బాధితురాలికి నిప్పంటించారు. నలుగురు వ్యక్తులు మద్యం మత్తులో మహిళకు నిప్పంటించారు.
సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసు విచారణలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. రైల్వే స్టేషన్ లో ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టింది ఆదిలాబాద్ కు చెందిన..
అయితే తనపై జరిగిన లైంగికదాడిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పక్క గ్రామానికి వెళ్లి ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు. అనంతరం బాధితురాలి గ్రామానికి తీసుకొచ్చి వారిపై దాడి చేశార