Seven people

    Road Accident Seven Killed : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఏడుగురు మృతి

    December 7, 2022 / 11:25 PM IST

    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం చిత్తూరు జిల్�

    Seven dead: కుప్పకూలిన భవనం పైకప్పు.. ఏడుగురు మృతి

    May 29, 2021 / 08:03 AM IST

    మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక విషాద వార్త వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ముంబై పక్కనే ఉన్న థానే నగరం పరిధిలోని ఉల్లాస్‌నగర్‌లో 5 అంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలి 7 మంది మరణించారు.

    జగిత్యాల జిల్లాలో మళ్లీ కరోనా కల్లోలం..ఒకే కుటుంబంలో ఏడుగురికి పాజిటివ్

    March 5, 2021 / 04:10 PM IST

    Corona for seven people in the same family : దేశంలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కరోనా కలకలం రేగింది. మల్యాల మండ

    యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి

    February 24, 2021 / 08:27 AM IST

    road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారును ఆయుల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు. సమాచా

    భోపాల్ గ్యాస్ బాధితులు కరోనాకు బలైపోతున్నారు

    April 21, 2020 / 03:06 PM IST

    వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్

    కారులో పేలిన బాంబు : ఏడుగురు మృతి

    November 13, 2019 / 06:05 AM IST

    ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బుధవారం (నవంబర్ 13) ఉదయం ఓ కారులో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 7:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  పేలుళ్ల సమా�

    ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

    April 21, 2019 / 03:06 AM IST

    ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి�

10TV Telugu News