Home » Shamshabad
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టివేత
కళ్లలో కారం కొట్టింది. అనంతరం చీర కొంగుతో మంజుల మెడను చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపింది.
గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్యచేశారు. హత్యచేసిన తరువాత పెట్రోల్ పోసి నిప్పంటించారు.
ఈ సమయంలో విమానాశ్రయంలోకి సందర్శకుల అనుమతి లేదని తెలిపారు. ప్రయాణికులకు స్వాగతం, వీడ్కోలు కోసం ఒక్కరు, ఇద్దరు మాత్రమే విమానాశ్రయానికి రావాలని సూచించారు.
నేరుగా పార్వతమ్మ ఇంటి కంపౌండ్ వాల్ గోడ దూకి లోపలికి చొరబడిన దివాకర్.. చిన్న గేట్ ఆవరణలో నిద్రిస్తున్న పార్వతమ్మను గొంతు పట్టుకొని, ఇటుకతో తలపై మోదాడు. దీంతో వృద్ధురాలు చనిపోయారు. China
బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. తరచూ అప్సరకు వాట్సప్ ద్వారా మెసేజులు పంపేవాడు పూజారి.
మహిళను చంపి మ్యాన్ హోల్ లో పడేసిన ఘటన వెలుగులోెకి వచ్చింది. ఈకేసును పోలీసులు ఛేధించారు. దీనికి కారణం వివాహేతర సబంధమేనని తేల్చారు. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి కృష్ణ అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆమెను హత్య చేసి
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరల్డ్ ఫేమస్ డీజేలలో ఒకడైన అలాన్ వాకర్ త్వరలో హైదరాబాద్ రానున్నాడు. వచ్చే నెలలో శంషాబాద్లో జరిగే ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. దీనికి సంబంధించిన టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది.