Home » Sharad Pawar
శరద్ పవార్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. పవార్ అబద్ధాలు చెబుతూ మహారాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఇంతటి ధన బలాన్ని మునుపెన్నడూ చూడలేదని ప్రజలు అనుకుంటున్నారని శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూటమి అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు.
కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ తరుణంలోనే నలుగురు నేతలు పార్టీకి రాజీనామా ..
ఎన్నికల చిహ్నంగా మర్రి చెట్టు, ఉదయించే సూర్యుడు చిత్రాలను ఇవ్వాలని ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ప్రతిపాదించింది.
వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో సీట్ల పంపకం పెద్ద సవాల్. ఇక్కడ మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే-శివసేన, శరద్ పవార్-ఎన్సీపీ మధ్య ఇప్పటికే పొత్తు ఉంది. దీంతో మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో ఎవరికి ఎన్ని సీ
ఇండియా కూటమికి కన్వీనర్గా చూడాలంటూ ఎక్కువ మంది ఓటు వేశారు. ఏకంగా 44 శాతం మంది ఖర్గేను ఇండియా కూటమి కన్వీనర్ చేయాలని అన్నారు. అయితే 34 శాతం మంది మాత్రం ఆయన కూటమికి కన్వీనర్ గా ఒద్దని చెప్పారు.
సభలోని వారు ఆయనకు గొడుకు ఇవ్వబోగా దాన్ని ఆయన తిరస్కరించి వర్షంలోనే ప్రసంగించారు. తమ విజయాన్ని వర్షం రూపంలో కురిపిస్తోందని ఆ సందర్భంలో శరద్ పవార్ అన్నారు
హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్ఏ ఉంది. ఆయన కాంగ్రెస్కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు