Sharad Pawar

    సాగు చట్టాలపై పవార్-తోమర్ మధ్య ట్వీట్ వార్

    February 1, 2021 / 04:13 PM IST

    farm laws ఎన్సీపీ అధినే శరద్​ పవార్-కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మధ్య ​మాటల యుద్ధం నడుస్తోంది. వ్యవసాయ చట్టాలపై తాను చేసిన ట్వీట్లను విమర్శించిన తోమర్‌ వ్యాఖ్యలను కౌంటర్‌ చేస్తూ శరద్ పవార్ మళ్లీ ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లుపై సర

    సాగు చట్టాలపై పవార్ కి తోమర్ కౌంటర్

    January 31, 2021 / 08:44 PM IST

    Tomar counters నూతన వ్యవసాయ చట్టాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన ట్వీట్​లను కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ తప్పుపట్టారు. ఇటీవల సవరించిన నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం… కార్పొరేట్లు రైతుల నుంచి సరుకులను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వినియ�

    పవార్ ఫైర్ : కంగనా రనౌత్ ని కలుస్తారు..రైతులని కలవరా?

    January 25, 2021 / 06:52 PM IST

    Sharad Pawar కేంద్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021)ముంబై ఆజాద్ మైదానంలో నిర్వహించిన సభలో పాల్లొన్న శరద్ �

    ఈసారి రైతులతో చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం..కేంద్రానికి పవార్ వార్నింగ్

    December 29, 2020 / 09:58 PM IST

    Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్​ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �

    సోనియా రిటైర్మెంట్…యూపీఏ చీఫ్ గా శరద్ పవార్!

    December 10, 2020 / 08:45 PM IST

    Sharad Pawar Emerges Frontrunner to be Next UPA Chairperson యూపీఏ చైర్ పర్శన్ గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఎన్నిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ తన బాధ్యతలను వేరొకరికి అప్పగించి రిటైర్మెంట్ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ

    కంగనా ఇంటిబైట ముంబై పోలీసుల సెక్యూరిటీ, ఉద్ధవ్‌కు వార్నింగ్ ఎంత దూరం వెళ్తుంది?

    September 10, 2020 / 12:26 PM IST

    Kangana Ranaut vs Shiv Sena: రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోపే, ముంబై నగరాన్ని మరో అంశం టెన్షన్‌ పెట్టింది. బుధవారం నాటి కంగనా రనౌత్‌ ఎపిసోడ్ ముంబైలో ఉద్రిక్తతలు పెంచింది. కంగనా రనౌత్‌ ని

    పాక్ కన్నా చైనాతోనే భారత్ కు భారీ ముప్పు

    July 12, 2020 / 05:22 PM IST

    పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్‌ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్‌, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’

    అజిత్ పవారే మా దగ్గరకొచ్చారు…మహా డ్రామా వెనకున్నది ఆయనే!

    December 8, 2019 / 01:36 PM IST

    గత నెలలో 80గంటల పాటు మహారాష్ట్రలో జరిగిన రాజకీయ హైడ్రామాపై ఆ రాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కీలక విషయాలు వెల్లడించారు.ఆదివారం ముంబైలో ఓ మీడియా సంస్థలకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫడ్నవిస్‌ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఎన్నికల తరువాత అ�

    మోడీ కలిసి పనిచేద్దామన్నారు.. రాష్ట్రపతి పదవి ఇస్తాననలేదు: శరద్ పవార్

    December 3, 2019 / 02:42 AM IST

    నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ తనతో కలసి పనిచేద్దామని ప్రధానే తనను కోరినట్లు అన్నారు. రాష్ట్రపతి పదవి ఇస్తాననడంలో ఎటువంటి వాస్తవం లేదని కొట్టేపారేశారు. సోమవారం ఓ మరాఠీ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబరు నెలలో ప్ర�

    ఎన్‌సీపీలో సంక్షోభం: రాజకీయాలతో నిలువునా చీలిన పవార్ కుటుంబం.. కారణాలు ఇవే!

    November 23, 2019 / 10:39 AM IST

    రాజకీయాలు మనుషులను విడదీస్తాయి. బంధుత్వాలను తెంచేస్తాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత కుటుంబంది కూడా ఇప్పుడు అదే పరిస్థితి. వారసుడు అనుకొన్న అన్న కొడుకు అజిత్ పవార్‌ పా

10TV Telugu News