Sharad Pawar

    మహా పవర్ గేమ్ : 170 మంది ఎమ్మెల్యేల బలం ఉంది – శరద్ పవార్

    November 23, 2019 / 07:35 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్‌పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధ�

    పార్టీ, ఫ్యామిలీ చీలిపోయాయి : వాట్సాప్‌లో సుప్రియా సులే ప్రకటన

    November 23, 2019 / 07:12 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ

    ఇంత మోసమా ? అజిత్…..సంజయ్ రౌత్ 

    November 23, 2019 / 05:51 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న అనూహ్యా పరిణామాలపై  శివసేన పార్టీ  స్పందించింది. మహారాష్ట్ర ప్రజలకు ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచారని శివనేత నాయకుడు సంజయ్‌ రౌత్‌  ఘాటుగా విమర్శించారు.  బీజేపీతో కలిసి అజిత్‌ పవార్‌ అధ�

    రెండుగా చీలిపోయిన ఎన్సీపీ..30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు!

    November 23, 2019 / 05:49 AM IST

    మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్టు చోటు చేసుకుంది. కాంగ్రెస్, శివసేన పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది బీజేపీ. అక్కడ ఎన్సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019, నవంబర్ 23వ తేదీ శనివారం ఉదయం సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశ

    మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే

    November 22, 2019 / 01:44 PM IST

    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ వీడింది. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో పొత్తుకు కాంగ్రెస్ ఎట్టకేలకు మద్దతును ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిపాదించాయి. శనివారం

    మహా రాజకీయం : మోదీతో శరద్ పవార్ భేటీ

    November 20, 2019 / 05:39 AM IST

    మహా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్సీపీ (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) చీఫ్ శరద్ పవార్  బుధవారం మధ్యాహ్నం గం.12-30లకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనతో పొత్తు విషయమ�

    మహా సస్పెన్స్ : పవార్‌కు రాష్ట్రపతి పదవి?

    November 20, 2019 / 04:06 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న సందిగ్దత కంటిన్యూ అవుతోంది. శివసేనను దెబ్బతీసేందుకు బీజేపీ ఎన్సీపీకి దగ్గరవడానికి  ప్రయత్నిస్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో సహకరిస్తే..  ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అవ�

    ప్రభుత్వ ఏర్పాటుపై సోనియాతో మాట్లాడలేదు: శరద్ పవార్

    November 18, 2019 / 03:35 PM IST

    మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శరద్ పవార్ వ్యాఖ్యలు మరింత ఉత్కంఠతను పెంచాయి. ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లో సోమవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అనంతరం దీనికి సమాధానం దొరుకుతుందని ఎదురుచూశారంతా. అందరికీ

    శివసేనకు పవార్ పంచ్ : ప్రతిపక్షంలో ఉంటాం..ప్రజల తీర్పు గౌరవిస్తాం

    November 6, 2019 / 07:45 AM IST

    మహారాష్ట్రలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తనీయకుండా శివసేన-బీజేపీ ప్రభుత్వాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని ఎన్సీసీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇవాళ శివసేన ముఖ్య నాయకుడు సంజయ్ రౌత్ తో సమావేశం అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రాబోయే రాజ్యసభ సెషన్ గురి

    పవర్ కోసం పవార్ తో : ఎన్సీపీ చీఫ్ ని కలిసిన శివసేన ముఖ్య నాయకుడు

    November 6, 2019 / 06:22 AM IST

    మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసాని�

10TV Telugu News