Home » Sharad Pawar
అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటిపై శనివారం చెప్పులు, కర్రలు, రాళ్లు విసిరిన ఘటనలో 110 మంది ఎంఎస్ఆర్టిసి కార్యకర్తలను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు
బిల్డ్ అమరావతి పేరుతో ఢిల్లీకి చేరుకున్న జేఏసీ నేతలు, మహిళా రైతులు..పలువురు కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖులను కలిసి రాజధాని కోసం మద్దతు కోరారు
నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్ కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు.
దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. ఇప్పటి
కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చి మోదీ సర్కార్ పై పొలిటికల్ ఎటాక్ కి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మోదీతో పవార్ భేటి.. సమావేశం వెనుక ఆంతర్యమేంటి..?
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్, రాజ్యసభ ఎంపీ శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. దాదాపు గంటపాటు మోదీ, పవార్ ల సమావేశం కొనసాగింది. ఈ భేటీకి సంబంధించి ఫొటోను ప్రధాని కార్యాలయం అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏదైనా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తే అందులో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు.