Home » Sharad Pawar
పార్లమెంట్ మానస్తత్వం, ముఖ్యంగా ఉత్తర భారత మనస్తత్వం సముఖంగా ఉండదు. నేను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు లోక్సభలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్తాను. మహిళా బిల్లు ప్రవేశ పెట్టాను. ఈ బిల్లుపై నా ప్రసంగం పూర్తి చేసి వెనక్కి తిరిగి చూసే సరికి మా పా�
నవీ ముంబై మున్సిపల్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఎన్సీపీకి సీనియర్ మాత్రమే కాకుండా, ఎన్సీపీ నవీ ముంబై అధ్యక్షుడైన గాడ్గే.. ఆదివారం షేండేను కలుసుకున్నారు. దీంతో ఇక ఎన్సీపీపై ఆపరేషన్ ప్రారంభమైందని కొందరు అంటున్నారు. ఈ చర్చలు ఇంతట�
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శరద్ పవార్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన ప్రతినిధి మహేష్ భరత్ తపసే శనివారం ప్రకటించారు. ఈసారి కూడా ఎలాంటి ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నిక ద్వారా మరో నాలు�
బీజేపీ నుంచి విడిపోయి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక సీఎం నితీశ్ కుమార్ జోరుమీదున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా..ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయటానికి చర్యలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా నితీశ్ కుమార్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వ�
ఇక 2024లో బీజేపీయేతర కూటమికి శరద్ పవార్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని కొందరు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా పవారే ఉండాలని కొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రిత్యా అందుకు పవార్ మొ�
శరద్ పవార్తో పోటీ గురించి ఫడ్నవీస్ను ప్రశ్నించగా.. ‘‘16 నియోజకవర్గాల్లో బారామతి కూడా ఉంది. బారామతిలో మేం మంచి ఓట్లే సాధించాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ పాగా వేయాలని అనుకుంటున్నాం. అందుకోసం అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. కేంద్ర మంత్రి న�
మహరాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్నాథ్ షిండే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉండడంతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తన నివాసంలో కీలక సమ
బుధవారం సాయంత్రం ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, ఎంపీ సుప్రియా సూలే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే తిరుగుబాటు నేత షిండేను సీఎం చేయడం ఒక్కటే మార్గమని ఉద్ధవ్కు సూచించినట్లు సమాచారం.
దాదాపు నలభై రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న కేతకి జైలు నుంచి విడుదల కానుంది. కేతకి గత నెలలో శరద్ పవార్ గురించి ఫేస్బుక్లో కొన్ని పోస్టులు చేసింది. దీంతో ఆమెపై థానే, పింప్రి, పుణేల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఎంపికపై మంగళవారం మరోసారి ప్రతిపక్ష పార్టీలు సమావేశం కానున్నాయి. ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి.