Home » Sharad Pawar
ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న హిందువుల కల త్వరలోనే నెరవేరనుంది. అయోధ్యలోభవ్య రామమందిరం ప్రారంభతేదీ ఖరారైంది. వచ్చే జనవరి ప్రారంభంలో అయోధ్య రాముడు దర్శనమిచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసే
దేశంలో నెలకొన్న నిరుద్యోగంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా యువకులకు ఎవరూ పిల్లనివ్వడం లేదనే అర్థంలో ఆయన అన్నారు. చదువులు బాగానే ఉన్నప్పటికీ ఉపాధే కష్టమైందని అన్నారు. యువత విద్యావంత�
‘‘భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుండా ఉండేందుకు నేను తొందరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తాను’’ అని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాల్ని అణచివేసేందుకే ఉపయోగపడుతన్నాయని, రాజకీయ క�
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్కు బెదిరింపులు వచ్చాయి. ఒక వ్యక్తి మంగళవారం పవార్ ఇల్లైన సిల్వర్ ఓక్కు ఫోన్ చేసి ఆయనను కాల్చి చంపుతామంటూ బెదిరించాడట. సదరు వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగ
మీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఇప్పటికే రోల్ మోడల్గా ఉన్న వారి గురించి మీరు ఆలోచించకండి. మహారాష్ట్రలో కొందరు వ్యక్తులు ఆదర్శవంతులుగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్నే తీసుకుంటే ఆయన పాత రోల్ మోడల్. బాబాసాహేబ్ అంబేద్కర్ నుంచి నితిన్ గడ్కరి వరకు ఎ
సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అక్కడ వివిధ పార్టీలకు చెందినవారు పాల్గొంటారన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబర్ 7న మొదలైన ఈ యాత్ర జమ్మూకశ్మీర్ వరకు కొనసాగనుంది. 150 రోజుల్ల�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోగ్యంతో సోమవారం ముంబైలోని బ్రీచ్కాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యి నవంబర్ 4, 5 తేదీల్లో షిర్డీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని ఎన్స�
నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అ�
2014 అసెంబ్లీ ఎన్నికల అనంతరం.. భారతీయ జనతా పార్టీకి పవార్ బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీకి శివసేన దూరంగా తరుణంలో ఆయన చేసిన ఈ ప్రకటన మహారాష్ట్రలో రాజకీయ వేడిని పెంచింది. అయితే శివసేనే సయోధ్యకు వచ్చి బీజేపీతో చేతులు కలిపింది. అనంతరం 2019లో శివసే�
ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్తో గుర్తు చేసుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగ�