Home » Sharad Pawar
శుక్రవారం సాయంత్రం సంగ్లి జిల్లాలో మీడియా సమావేశంలో పాల్గొన్న అథవాలె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘చాలా రోజులుగా రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కొత్త నిర్ణయాలు వచ్చాయి. అనేక మార్పులు జరిగాయి. నాకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉ�
శరద్ పవార్ గురించి అజిత్ పవార్ తాజాగా స్పందిస్తూ ఆయనంటే తనకు అమితమైన గౌరవమని, బాల్ థాకరే పట్ల రాజ్ థాకరే ఎంతటి విధేయత, గౌరవంతో ఉన్నారో తాను కూడా శరద్ పవార్ పట్ల అలాగే ఉంటానని అన్నారు. అయితే ఈ మాట తనకు తానుగా ఊరికే అనలేదు.
అజిత్ పవార్ ఆశయం అంటూ శరద్ పవార్ వెనకేసుకు రావడం చూస్తుంటే.. ఇదంతా ఆయన డైరెక్షన్లోనే జరుగుతోందనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ప్రభుత్వం కూడా శరద్ పవార్ సూచన మేరకే ఏర్పడిందని స్వయంగా దే�
ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
తాజాగా జరిగిన నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీపీపీ 25 స్థానాలు గెలుచుకుంది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ 12 స్థానాలు గెలుచుకుంది. ఇక ఎన్సీపీ 7 స్థానాలు గెలుచుకుంది. మిగిలిన పార్టీలు కొన్ని స్థానాలు గెలిచాయి. వాస్తవానికి 60 స్థానాలున్న నాగాల�
కొంత కాలంగా భారతీయ జనతా పార్టీని పూర్తిగా శత్రువుగా మార్చేసుకున్న ఆయన.. బీజేపీయేతర పక్షాలకు కొన్నిసార్లు పెద్దన్నలా వ్యవహరిస్తూ వస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ విధానాల్ని ఎండగడుతున్న ఆయన.. ఇక స్వరాష్ట్రం మహారాష్ట్రలో అయితే ఢీ అంటే ఢీ అంటు
తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చినప్పుడు పార్టీ తనకు చెందుతుందని ఎలాంటి క్లెయిమ్ చేయలేదని పవార్ గుర్తు చేశారు. కానీ తాజా పరిణామం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఇలాంటిది దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్ల
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
మహారాష్ట్రలోని అతిపెద్ద నాయకుల్లో పవార్ ఒకరని, ఆయన ప్రాముఖ్యతను తగ్గించలేమని కొనియాడారు. శివసేన నుంచి విడిపోయి, బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే.. అదే శివసేన(ఉద్ధవ్ వర్గం)తో పొత్తులో ఉన్న పవార్ మీద ఈ స్థాయిలో ప్రశంసలు