Home » Sharad Pawar
ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మహా సమావేశం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలోని 15 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినహా.. మిగిలిన అన్ని పార్టీలు కాంగ్రెస్ వెంట న�
వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 10-12 తేదీల మధ్య జరిగే అవకాశం ఉందని వార్తలు అవచ్చాయి. అయితే ఆ సమావేశం నుంచి హిమాచల్ ప్రదేశ్ నుంచి కర్ణాటకకు మారింది. జూలై 13 లేదంటే 14వ తేదీన బెంగళూరలో జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్
అజిత్ పవార్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారనే విమర్శలు చాలా రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు కొద్ది రోజుల క్రితం తనకు అసెంబ్లీ ప్రతిపక్ష హోదా ఒద్దని, పార్టీలో ఏదైనా పదవి ఇవ్వాలంటూ స్వయంగా అజిత్ పవారే మీడియా ముందు చెప్పడం చ
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వచ్చి పూజలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని శరద్ పవార్ అన్నారు.. కానీ..
ముంబైలో జరిగిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పవార్ ఈ డిమాండ్ను ముందుకు తెచ్చారు. "ప్రతిపక్ష నాయకుడిగా కఠినంగా వ్యవహరించనని నాకు చెప్పారు. కానీ నాకు ఈ పదవిపై ఎప్పుడూ ఆసక్తి లేదు. కానీ పార్టీ ఎమ్మెల్యేల డిమ�
తెలంగాణలో అధికారంలోఉన్న బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలోనూ దూకుడు పెంచింది. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజా పదవి సైతం ఆమెను పార్టీలో కీలకం చేసేందుకు ఇచ్చారని అంటున్నారు. అజిత్ పవార్ ప్రాధాన్యం తగ్గించాలంటే సుప్రియాకు ఇప్పటి నుంచే కీలక పదవి ఉండాలని, పార్టీలో ఆమె ప్రాధాన్యం పెరిగిన అనంతరం అధ్యక్ష పదవికి మార్గం సులువు అవుతుందని శరద్ పవార్ స్ట�
ఈ ప్రకటన పార్టీ ముఖ్య నేత అయిన అజిత్ పవార్ ముందే జరిగింది. వీరికే కాకుండా.. మరింత మంది నేతలకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ జాతీయ జనరల్ సెక్రెటరీ అయిన సునీల్ తత్కారేకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, రైతులు, మైనారిటీ విభాగాన్ని అప్పగించారు
శరద్ పవార్ కు ఏదైనా జరిగితే రాష్ట్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి కలుగజేసుకోవాలని డిమాండ్ చేశారు.